AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘మీరెవరూ నన్ను కలిసి రోడ్లు వేయాలని కోరలేదు. మీ కష్టాలు చూసే రహదారుల నిర్మాణానికి ఉపక్రమించా. గత ప్రభుత్వం కనీసం సమస్యలు కూడా విన్న పరిస్థితులు లేవు’ అని విమర్శించారు.