మహిళల అంధుల టీ20 ప్రపంచకప్లో సంచలనం నమోదైంది. పాకిస్తాన్కు పసికూన నేపాల్ బిగ్ షాక్ ఇచ్చింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 170/ 7 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నేపాల్ 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సెమీస్కు అర్హత సాధించింది.