IPL 2026లో భాగంగా ఇవాళ జరిగే చెన్నై vs పంజాబ్ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. ఇప్పటివరకు జరిగిన 32 మ్యాచ్ల్లో 16-16 విజయాలతో ఇరుజట్లు పోటాపోటీగా ఆడాయి. అయితే చివరి 8 మ్యాచ్లకు ఏడింటిలో చెన్నై పంజాబ్ గెలవడం గమనార్హం. ధోనీ లేకుండా ఆడిన 6 సందర్భాల్లో ఒక్కసారే గెలిచిన చెన్నై.. 7వ సందర్భంలో తమను డామినేట్ చేస్తున్న పంజాబ్ను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి.