నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్(ajit pawar), పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పోస్ట్ను బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో పంచుకోనున్నారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో అజిత్ పవార్తో పాటు ఛగన్ భుజ్బల్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్ సహా మొత్తం తొమ్మిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ రోజు జరగనున్న జనగర్జన సభతో బీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమవుతుందని మాజీ ఎంపీ శ్రీనివాస్రెడ్డి అన్నారు
టీడీపీ నాయకుడికి మద్దతుగా అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నాారు.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే జన గర్జన సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారు. 108 రోజుల పాటు పాదయాత్ర చేసి.. కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సత్కరిస్తారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటనుంది. 24 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ నవభారత్ సర్వే తెలిపింది.
మీడియాతో తన ఆవేదనను వ్యక్త పరిచిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. క్షేత్రస్థాయిలో తనను ఎదుర్కొనే దమ్ము లేనొల్లే తన కూతుర్ని, అల్లుడిని అడ్డం పెట్టుకొని గేమ్స్ ఆడుతున్నారని.. ఏమి తెలియని తన బిడ్డను రోడ్డుమీదకు తెచ్చారు.
ఫ్రాన్స్ లో 17 యువకుడి మృతికి సంబంధించిన ఆందోళనలు. మొహరించిన బలగాలు. ఆధ్యక్షుడి వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నెటిజనుల విమర్షలు.
తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు శని దోష నివారణకు పూజ చేస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసుల విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది.
భీమవరం తన నేలగా భావించానని ,ఇక్కడే ఉంటానని పవన్ అన్నారు
ఖమ్మం జనగర్జన సభా ప్రాంగాణం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరిశీలించారు
ధరణి లేకుంటే రైతుబంధు, రైతు భీమా పథకాలు ఉండవని.. భూమి రిజిష్ట్రేషన్ కావాలన్నా కనీసం 6 నెలల సమయం పడుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు రెచ్చిపోయారు. ఓ అపార్ట్ మెంట్ వద్ద సెక్యూరిటీ గార్డ్స్పై పిడి గుద్దులు గుప్పించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో నేడు సీబీఐ విచారణ ముగియాల్సి ఉంది. అయితే కోర్టు ఈ కేసు విచారణను జులై 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.