కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్టింగ్ వీడియో తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేసింది.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయనతో ఉన్న 70 మందికి గాయాలు అయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యంగా సీఎం జగన్ విమర్శలు చేశారు. టీడీపీ అంటే దోచుకో పంచుకో తినుకో అని చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేశారని తెలిపారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ భావొద్వేగానికి గురయ్యారు. దివ్యాంగురాలైన ఓ యువతి కాలి వేతిలో నుదుటన బొట్టు పెట్టి, హారతి ఇచ్చిందని తెలిపారు. ఆమె కళ్లలో ఓ మెరుపు చూశానని వివరించారు.
టీడీపీ మహిళా నేతలను వేధిస్తోన్న వారికి సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి అండగా ఉన్నారని టీడీపీ మహిళ నేత అనిత ఆరోపించారు.
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ మహిళపై చిందులేశారు. సమస్య గురించి చెప్పిన ఆమెపై తననే నిలదీస్తావా అంటూ విరుచుకుపడ్డారు.
ప్రధాని మోడీ(modi) జూలై 12న తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ కేంద్రానికి మోడీ శంకుస్థాపన చేసేందుకు రానున్నట్లు తెలిసింది.
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ‘‘వై కేటగిరి’’ భద్రత కల్పిస్తున్నట్లు ఈ మేరకు కేంద్ర హోంశాఖ తెలిపింది.
బీజేపీ అగ్ర నేతలపై, కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా నిరూపించి చూపాలని కేటీఆర్ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం విజయ్ హిట్ థెరికి రీమేక్ కావడంతోపాటు శ్రీలీల కథానాయికగా నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజా రాజకీయలపై క్రికెటర్ అంబటి రాయుడు సంచలన కామెంట్స్ చేశారు
ఉప్పు నిప్పుగా ఉండే టీ కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా ముందడుగు వేస్తున్నారు. నేతల్లో కనిపిస్తోన్న ఈ ఐకమత్యం ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేయించే అవకాశం ఉంది.
కర్ణాటక ఫార్ములాను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
జనసేన పార్టీకి చెందిన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ కొత్త చరిత్రను సృష్టించింది. ఈ చానెల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య పది లక్షలు దాటింది. ఈ ఆనందకర విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది.
ఈటల రాజేందర్ చీటర్ రాజేంద్ర అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆయనను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని చెప్పారు.