నయీం బెదిరిస్తేనే అదరలేదు.. పాడి కౌశిక్ రెడ్డి ఓ లెక్కనా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
కల్వకుంట్ల కవిత బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని.. మీరు, మీ పిల్లలు బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రధాని మోడీ కోరారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ను చంపే కుట్ర జరుగుతోందని ఆయన భార్య ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. వారాహి యాత్ర చేస్తూనే.. ఉపవాస దీక్షలో ఉన్నారు. నీరసంగా ఉండటంతో ఫంక్షన్ హాలులో రెస్ట్ తీసుకుంటున్నారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ఉదయం 9 అయ్యిందంటే చాలు రోడ్డు మీదకు రావాలంటే జంకే పరిస్థితి. అరగంటలో వెళ్లాల్సిన చోటకి.. గంట సమయం పడుతుంది. ట్రాఫిక్ సమస్య తీర్చాలని పాలకులను సిటీ వాసులు కోరుతున్నారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92)(Solipeta Ramachandra Reddy) మంగళవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు చాలా బాధ కలిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు
యువ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ సర్కార్ 'వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్'ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మొదటి విడత నిధులను ఏపీ సర్కార్ విడుదల చేసింది.
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆమెను కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈటల రాజేందర్ తమ పార్టీలో చేరతారా..? ఓహ్ గుడ్, రాజగోపాల్ రెడ్డి హార్ట్ ఇక్కడే ఉంటుందని అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) మరోసారి మహారాష్ట్ర బాట పట్టారు. రోడ్డు మార్గంలో 500 కార్లతో మంది, మార్బాలాన్ని వేసుకొని మరీ వెళుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్లే సమయంలో ఆయా చోట్ల ట్రాఫిక్ నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది.
బీఆర్ఎస్ అంటే భ్రష్టాచర్ రాక్షస్ సమితి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన బీజేపీ నవ సంకల్ప సభలో బీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జనసేన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనపై చేయి పడినా, రాయి పడినా ఊరుకునేది లేదని, తన్ని తగలేస్తానని అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ విడత రైతుబంధు నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా 70 లక్షల మంది ఖాతాల్లో నగదు జమకానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో నెల్లూరు పాలిటిక్స్ హీటెక్కాయి. ఆనంరాంనారాయణ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు.