జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపికైన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పార్టీకి విధేయుడినని తెలిపారు. జులై 8న వరంగల్లో ప్రధాని మోదీ సమక్షంలో అధ్యక్ష బాధ్యతలను చేపడుతానని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో విడాకులు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. చాలా రోజుల క్రితమే అన్నా లెజినోవా తన పిల్లలను తీసుకొని రష్యా వెళ్లిపోయిందని, ఇక తను రాదన్న వార్తులు చెక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణలో గ్రూప్4 ఫలితాలు మరికొన్ని రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రిలీజ్ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టారు. అకౌంట్ ఓపెన్ చేసిన గంటల్లోనే మిలియన్లలో ఫాలోవర్స్ ను ఆయన సొంతం చేసుకున్నారు.
చిత్తూరులో అమూల్ డెయిరీ భూమి పూజ సందర్భంగా సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగించారు. అలాగే వెల్లూర్ సీఎంసీకి పునాది రాయి వేయడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో కుట్రపూరిత కార్యక్రమాలు జరిగాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు(Somu Veerraju)ను తీసేశారు. పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తనను తొలగిస్తున్నట్లు సోము వీర్రాజుకు జేపీ నడ్డా(jp nadda) ఫోన్ చేసి చెప్పారు. అయినప్పటికీ పార్టీలో ప్రత్యేక అవకాశం కల్పిస్తామని నడ్డా తెలిపారు. సాయంత్రం కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి(kishan reddy) నియామాకం. త్వరలో బండి సంజయ్(bandi sa...
మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదని, అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని వైఎస్ జగన్ పై సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య ఘాటూ విమర్శలు గుప్పిస్తూ బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ పెళ్లళ్ల గురించి ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు అంటు తీవ్ర విమర్షలు చేశారు.
తెలంగాణ(telangana)లో టీఎస్ ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఎన్నికల వాగ్దానాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ ఒక అడుగు ముందుంది. ఈ క్రమంలో మేనిఫెస్టో రిలీజ్ డేట్ ను కూడా ఖారారు చేసింది.