ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వ్యవహారంలో ఈ నెల 11న సుప్రీం కోర్టు విచారణ. జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ కారణంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలో విచారణ.
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర నేతలకు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. తాను తెలంగాణలో పాలేరు నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
టీవీ సిరియల్స్ లో నటించే అప్పుడు పెద్దగా డబ్బులు ఉండేవి కావు అలాంటి సమయంలో ఒక యాడ్ కోసం కోట్ల రూపాయాలను ఇస్తామని ఒక యాడ్ లో నటించాల్సిందిగా కోరారు కానీ అలాంటి యాడ్ లో నటించడం ఇష్టం లేక దాన్ని తిరస్కరించినట్లు కేంద్ర కేబినెట్ మంత్రి సృతి ఇరానీ తెలిపారు.
వైఎస్ జగన్ పాదయాత్ర కథాంశంతో రూపొందుతోన్న చిత్రం యాత్ర2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యాత్ర2 మూవీ 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది.
ప్రధాని మోడీపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు విరుచుకుపడ్డారు. వరంగల్ సభలో తెలంగాణ ప్రభుత్వంపై మోడీ కామెంట్స్ చేయగా.. మంత్రులు ధీటుగా స్పందించారు.
హర్యానాలో రైతులతో రాహుల్ గాంధీ ఇంటరాక్ట్ అయ్యారు. పొలంలోకి దిగి.. రైతులతో మాట్లాడారు. వరి నాట్లు వేయడమే కాదు.. ఆ తర్వాత ట్రాక్టర్తో దుక్కి దున్నారు.
పశ్చిమ బెంగాల్లో పంచాయతీ పోల్ హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. ఈ రోజు జరిగిన ఘర్షణలో 12 మంది చనిపోయారు.
పాకిస్థాన్కు చెందిన ఓ యువతికి డీఆర్డీవో సైంటిస్ట్ అట్రాక్ట్ అయ్యాడు. డీఆర్డీవోకు చెందిన రహస్య సమాచారాన్ని చెరవేశాడు.
వాలంటీర్ల చేత ఇంటింటికీ రెండు కిలోల టమాటలను సబ్సిడీ మీద అందజేయాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఏపీ సర్కార్ను డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ వస్తేనే కేసీఆర్కు జ్వరం వస్తోంది.. కొవిడ్ వస్తోంది.. ఇతర సమస్యలు వస్తాయని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్కే మొహం లేదని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ పార్టీలను పత్తా లేకుండా చేస్తాం కేసీఆర్ అవినీతి ఢిల్లీ దాకా పాకింది గడిచిన 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది TSPSC స్కాం గురించి ప్రజలందరికీ తెలుసు అనేక ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయి అధికార పార్టీ నేతలు తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేశారు సమ్మక్క-సారాలమ్మలు పౌరుషానిక...
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారి ఒప్పందం జరిగిందని.. గత మూడేళ్ల నుంచి ఆ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఈటల రాజేందర్ విమర్శించారు.
రూ.6,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన కొద్దిసేపటికే వరంగల్ బహిరంగ సభలో ప్రధాని మోడీ(modi) తెలుగులో నమస్కారం అంటూ ప్రసంగించారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
రాజకీయాల కంటే అనుబంధాలే మఖ్యమని మరోసారి బీజేపీ ఎంపీ బండి సంజయ్(bandi Sanjay) చాటుకున్నారు. ఇటివల గుండెపోటుతో మృతి చెందిన నందగిరి మహేందర్రెడ్డి పాడేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ తో కలిసి మోశారు. అయితే మహేందర్ రెడ్డి గతంలో ఏబీవీపీ కార్యకర్తగా, బీజేపీ నేతగా ఉన్న క్రమంలో తనకు అనుబంధమున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. ఏది ఏమైనా మహేందర్రెడ్డి పార్టీ మారినా కూడా సంజయ్ అతని పట్ల చూపిన అభిమానాన్ని పలువు...