వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటలు చాలు అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపింది. రేవంత్ కామెంట్లను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ముక్తకంఠంతో ఖండించారు.
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ఆ స్కూలును రీఇన్నోవేషన్ చేయించారు. సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలో మెరుగైన సౌకర్యాలను కల్పించారు.
తెలంగాణ ప్రభుత్వం త్వరలో రద్దు కాబోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయింపుపై హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది.
కేంద్రమంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగనుంది. 22 మంది మంత్రులపై వేటు పడే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి బండి సంజయ్ లేదంటే లక్ష్మణ్.. ఏపీ నుంచి జీవీఎల్ లేదంటే సీఎం రమేష్, లేదంటే కిరణ్ కుమార్కు పదవీ వరించనుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్కు ఏకవచనంతో పిలుస్తాం అంటే మేం ద్వి, త్రివచనంతో పిలుస్తామని హెచ్చరించారు.
స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మాజీ మంత్రి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభ్యత మరిచి, తల్లులను అవమానానికి గురిచేస్తున్నాడని మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. వాలంటీర్లు, మిస్సింగ్స్ గురించి పవన్ చేసిన కామెంట్లకు నోటీసులు ఇష్యూ చేశారు.
తానా సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఎన్నారైలు సీఎం పదవి వేరే వాళ్లకు ఇవ్వారా అంటూ ప్రశ్నించారు. ఆ క్రమంలో సీతక్కకు కనీసం ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎన్నారైలు కోరారు.
ఏపీ సీఎం జగన్పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరం లేదని విమర్శించాడు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరులో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో ఆటిజం బాధితుడు కామిశెట్టి వెంకట్ను కలిసి మాట్లాడారు. అతని పాట, డ్యాన్స చూసి ప్రోత్సహించాడు.
సీఎం కేసీఆర్ దంపతులు సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.
ప్రజల్ని చైతన్య పరిచేందుకు జనసేన పార్టీ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. జాగోరే జాగో అంటే సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. విజన్ ఉందని, విస్తరాకుల కట్ట ఉందని సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఏపీకి ఏం చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు