• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Komatireddy Venkatareddy: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాదు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని తెలిపారు.

March 6, 2024 / 02:57 PM IST

CM Jagan: ఈసారి విశాఖలో నా ప్రమాణ స్వీకారం!

విశాఖ రాజధాని, త్వరలో జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ మరోసారి తెలిపారు. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని.. చెన్నై, హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామని జగన్ అన్నారు.

March 5, 2024 / 03:46 PM IST

Gummanuru Jayaram: వైసీపీకి మరో షాక్.. మంత్రి గుమ్మనూరు రాజీనామా!

Gummanuru Jayaram: వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ నుంచి విడిపోతున్నట్లు గుమ్మనూరు జయరాం పక్రటించారు. అలాగే మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్‌ఛార్జ్‌ల మార్పుల్లో ఆయనకు సిట్టింగ్ సీటు దక్కలేదు. ఎంపీగా పోటీ చేయమని హైకమాండ్ ఆదేశించింది. దీంతో జయరాం పార్టీ నుంచి వీడుతున్నట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలో టీడీపీ ఆధ్యర్యంలో జయహో బీసీ సభ నిర్వహిస...

March 5, 2024 / 12:18 PM IST

Chandrababu: దోపిడీ ఏదో.. అభివృద్ధి ఏదో గుర్తించి ఓటేయాలి

టీడీపీ, జనసేన స్వార్థం కోసం కలవలేదని.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకునేందుకే కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఏది అభివృద్ధో? ఏది దోపిడినో గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పెనుకొండ సభలో తెలిపారు.

March 4, 2024 / 06:10 PM IST

CM Revanth Reddy: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తాం!

కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ రాష్ట్రాభివృద్ధికి ప్రమాదకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు.

March 4, 2024 / 03:33 PM IST

Atchannaidu: సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.

March 2, 2024 / 05:43 PM IST

Chandrababu: ఓడిపోవడానికి జగన్ సిద్ధం!

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

March 2, 2024 / 04:11 PM IST

Vasantha Krishna Prasad: టీడీపీలోకి చేరిన వైసీపీ ఎమ్మెల్యే

ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు.

March 2, 2024 / 10:49 AM IST

Mamata Banerjee: బీజేపీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ పెరగొచ్చు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోతాయన్నారు.

March 1, 2024 / 02:37 PM IST

YS Sunitha: వైసీపీకి ఓటు వేయవద్దు!

వైఎస్‌ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని సునీత విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దన్నారు.

March 1, 2024 / 01:30 PM IST

KTR: కాంగ్రెస్ తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చడానికి ప్రయత్నిస్తోంది

కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరచి రాజకీయాలు చేస్తోందని మేడిగడ్డ పర్యటనలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు.

March 1, 2024 / 12:14 PM IST

IAS Inthiyaz: వైసీపీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి

మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు.

February 29, 2024 / 02:46 PM IST

KTR: అంబేద్కర్ ఓవరీసీస్ స్కాలర్‌షిప్‌లకు నిధులు విడుదల చేయండి

అంబేద్కర్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌లకు నిధులు విడుదల చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.

February 29, 2024 / 12:42 PM IST

Polls : 2029 నుంచి జమిలి ఎన్నికలకు లాకమిషన్‌ సిఫారసు

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. లా కమిషన్‌ 2029 నుంచి జమిలి ఎన్నికలు జరిగేలా రాజ్యాంగంలో కొత్త చాప్టర్‌ చేర్చాలని సిఫారసు చేసింది.

February 29, 2024 / 10:34 AM IST

BJP MP Laxman: లోక్‌సభ ఎన్నికల తర్వాత తిరుగుబాటు తప్పదు!

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

February 29, 2024 / 09:26 AM IST