• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

లేదు లేదు.. నేను BJPలోకి పోవట్లే.. పట్నం మహేందర్ రెడ్డి

ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి దివంగత ఇంద్రారెడ్డికి మేనల్లుడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి కీలక నాయకుడు. ఈ పుకార్లపై కేటీఆర్ కు వివరణ ఇచ్చా. దీనిపై స్పష్టత ఇచ్చాను.

April 19, 2023 / 01:48 PM IST

Don’t Do Politics: సూడాన్ అంతర్యుద్ధం.. సిద్ధరామయ్యా.. ఈ టైంలో రాజకీయమా?.. జైశంకర్ ఆగ్రహం

సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకు రావాలని సిద్ధరామయ్య ట్వీట్ చేయగా.. ఇది రాజకీయాలకు సమయం కాదని జైశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

April 19, 2023 / 01:43 PM IST

గద్వాల జేజమ్మ DK Arunaకు కీలక పదవి.. ప్రధాని మోదీ సరసన చోటు

కన్నడ సీమలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) బీజేపీకి (BJP) ఓటమి భయం పట్టుకుంది. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన తమ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలను ఎలాగైనా ఆకట్టుకునేందుకు బీజేపీ భారీగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో (Narendra Modi) సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్ట...

April 19, 2023 / 01:10 PM IST

Karnataka Assembly Elections: రూ.10,000 చిల్లర డిపాజిట్ చేసి, నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి

కర్నాటకలోని యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యంకప్ప అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని నాణేలుగా తీసుకు వచ్చాడు.

April 19, 2023 / 01:01 PM IST

Sep నుంచి విశాఖ కేంద్రంగా పాలన.. ప్రతీ ప్రాంతం డెవలప్ చేయడమే లక్ష్యం: సీఎం జగన్

సెప్టెంబర్ నుంచి విశాఖపట్టణం నుంచి పరిపాలిస్తానని సీఎం జగన్ ప్రకటించారు.

April 19, 2023 / 12:42 PM IST

Patta అందుకొని, తాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న హిమాన్షు

హిమాన్షు 12వ తరగతి పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, కేటీఆర్ దంపతులు హాజరయ్యారు.

April 19, 2023 / 10:39 AM IST

YS Bhaskar reddyకి అస్వస్థత.. సీబీఐ విచారణపై సందిగ్ధత

బీపీ పెరగడంతో వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురవడంతో ఈ రోజు సీబీఐ విచారణపై సందిగ్ధత నెలకొంది.

April 19, 2023 / 10:01 AM IST

Raghuveera Reddy: మళ్లీ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తున్నా.. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ప్రకటన

ఏపీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) కీలక ప్రకటన చేశారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నానని, కానీ కొన్ని పరిణామాల వల్ల మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.

April 19, 2023 / 09:30 AM IST

Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న విడుదల.. ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ ప్రకటన

తీన్మాన్ మల్లన్న జైలు నుంచి విడుదలయ్యారు. ప్రజల సమక్షంలో తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు.

April 18, 2023 / 10:21 PM IST

Sajjala Ramakrishna Reddy: అర్జెంటుగా సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టాలని చూస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్జెంటుగా సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టాలని చూస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసుపై సీబీఐ హడావిడి చేస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఈ కేసు అప్పుడే పూర్తైనట్లు స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో సీబీఐ వాడుతున్న పదాలు, మాటలు చూస్తుంటే టీడీపీ పొలికల్ ప్లాన్ అని అర్థమవుతుందని సజ్జల అన్నారు. రాబోయే ఎన...

April 18, 2023 / 07:46 PM IST

Venkata Mahesh: పవన్ ఏం మాట్లాడారో పేర్ని నానికి అసలు అర్థమైందా..? జనసేన నేత

తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు.. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపింది. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకోవడంతో.. అందరూ పవన్ పై విమర్శించడం మొదలుపెట్టారు. పవన్ ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడంతో.. వైఎస్సార్సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో... ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి జనసేన నేతలు(venkata mahesh) కూడా రెడీ అవుతుండటం విశేషం.

April 18, 2023 / 06:15 PM IST

Bournvitaలో షుగర్, క్యాన్సర్ కారక రంగులు.. కంపెనీ క్లారిటీ

బోర్న్‌విటాలో షుగర్ కంటెంట్, క్యాన్సర్ కారక రంగులు ఉన్నాయని వీడియో చక్కర్లు కొట్టగా.. అదేం లేదని కంపెనీ కొట్టిపారేసింది. గత 7 దశాబ్దాల నుంచి భారతీయుల ఆదరణ చూరగొన్నామని, ఇక్కడి చట్టాల మేరకు డ్రింక్ అందజేస్తున్నామని తెలిపారు.

April 18, 2023 / 05:46 PM IST

YS Bhaskar Reddy : భాస్కర్ రెడ్డి, ఉదయ్‌లకు 6 రోజుల సీబీఐ కస్టడీ

భాస్కర్ రెడ్డి, ఉదయ్‌లకు 6 రోజుల సీబీఐ కస్టడీని కోర్టు విధించింది. మరో వైపు అవినాష్ రెడ్డికి కూడా కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

April 18, 2023 / 05:32 PM IST

Avinashకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు, 25 వరకు అరెస్ట్ చేయొద్దు:హైకోర్టు

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ఇస్తూనే.. షరతులు విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు ప్రతీ రోజు సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది.

April 18, 2023 / 06:00 PM IST

YS Viveka murder case: అవినాశ్ రెడ్డి పాత్రపై ఆధారాలున్నాయి.. విచారణకు సహకరించట్లేదు

అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.

April 18, 2023 / 02:19 PM IST