ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి దివంగత ఇంద్రారెడ్డికి మేనల్లుడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి కీలక నాయకుడు. ఈ పుకార్లపై కేటీఆర్ కు వివరణ ఇచ్చా. దీనిపై స్పష్టత ఇచ్చాను.
కన్నడ సీమలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) బీజేపీకి (BJP) ఓటమి భయం పట్టుకుంది. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన తమ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలను ఎలాగైనా ఆకట్టుకునేందుకు బీజేపీ భారీగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో (Narendra Modi) సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్ట...
కర్నాటకలోని యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యంకప్ప అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని నాణేలుగా తీసుకు వచ్చాడు.
ఏపీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) కీలక ప్రకటన చేశారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నానని, కానీ కొన్ని పరిణామాల వల్ల మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్జెంటుగా సీఎం సీట్లో చంద్రబాబును కూర్చోబెట్టాలని చూస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసుపై సీబీఐ హడావిడి చేస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఈ కేసు అప్పుడే పూర్తైనట్లు స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో సీబీఐ వాడుతున్న పదాలు, మాటలు చూస్తుంటే టీడీపీ పొలికల్ ప్లాన్ అని అర్థమవుతుందని సజ్జల అన్నారు. రాబోయే ఎన...
తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు.. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపింది. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకోవడంతో.. అందరూ పవన్ పై విమర్శించడం మొదలుపెట్టారు. పవన్ ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడంతో.. వైఎస్సార్సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో... ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి జనసేన నేతలు(venkata mahesh) కూడా రెడీ అవుతుండటం విశేషం.
బోర్న్విటాలో షుగర్ కంటెంట్, క్యాన్సర్ కారక రంగులు ఉన్నాయని వీడియో చక్కర్లు కొట్టగా.. అదేం లేదని కంపెనీ కొట్టిపారేసింది. గత 7 దశాబ్దాల నుంచి భారతీయుల ఆదరణ చూరగొన్నామని, ఇక్కడి చట్టాల మేరకు డ్రింక్ అందజేస్తున్నామని తెలిపారు.
వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ఇస్తూనే.. షరతులు విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు ప్రతీ రోజు సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది.