పార్టీ శ్రేణులు ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి. పార్టీ పదవుల్లో కూడా బీసీల ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది. బీసీలను దగ్గర చేర్చుకుంటేనే పార్టీ అధికారంలోకి వస్తుంది.
విద్యుత్ చార్జీలు పెంచిన జగన్ కు బుద్ధి చెప్పాలంటే.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ను పీకి పారేయడమే పరిష్కారం. కుంటి సాకులతో జగన్ ప్రభుత్వం తొలగించిన ఫించన్లను టీడీపీ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తాం.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) పలు పార్టీ నేతలతోపాటు పలు పత్రికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తే దైవం, అదే మేము చేస్తే లాబీయింగ్ అవుతుందా అంటూ తోక పార్టీలను ప్రశ్నించారు.
తెలంగాణలో గత మూడేళ్లలో కంపా నిధుల(CAMPA funds) నుంచి కేటాయించిన రూ.610 కోట్ల నిధులను వినియోగించకపోవడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, సహాయ మంత్రి జి కిషన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు ఉండదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul gandhi) సోమవారం పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి బీదర్ మార్గమధ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను కలిసిన టీపీసీసీ నేతలకు గాంధీ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
కర్ణాటక మంత్రి నాగరాజు తన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. రూ.1609 కోట్ల ఆస్తులను ప్రకటించగా.. అవీ వ్యవసాయం, వ్యాపారం, భవనాల అద్దె ద్వారా కూడబెట్టానని తెలిపారు.
కుటుంబంలో ఆస్తికి సంబంధించిన విషయాలపై గొడవలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లే ముందు రోజు ఆదివారం కుమారుడితో గొడవ జరిగిందని సమాచారం.
సూడాన్ దేశంలో జరిగిన ఘర్షణల్లో (Sudan tragedy) 200 మంది మృతి చెందగా, 1800 మంది గాయపడ్డారు. ఇక్కడ సైన్యం, పారామిలిటరీ మధ్య మూడు రోజులుగా పోరు కొనసాగుతోంది. 2021వ సంవత్సరంలో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫట్టా ఆల్ బుర్హాన్ కు, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య సాగుతున్న పోరాటం హింసాత్మకంగా మారింది (Sudan’s army chief Abdel Fattah al-...
మొదట బుజ్జగింపులు, హామీలతో పార్టీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఇక వినకపోతే వేటు వేసే అవకాశం ఉంది. ఆ లోపు అన్ని సమస్యలు పరిష్కరించుకుని భవిష్యత్ కార్యచరణ కోసం సిద్ధంగా ఉండాలని పార్టీ ఆదేశించింది.