హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో సమాజ్ వాది పార్టీ నేత అజమ్ ఖాన్ ను ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేర్చారు.
అరెస్ట్ సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. విచారణ సందర్భంగా ఇంట్లో జిబాన్ వాష్ రూమ్ కు వెళ్లాడు.
వీరేంద్ర పాటిల్, బంగారప్ప, దేవరాజ్ ఉర్స్ లను బహిష్కరించిన పార్టీలోకి జగదీశ్ శెట్టార్ వెళ్ళారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బృందం చర్చలు జరిపింది. పార్టీలోకి రావాలని కోరగా.. 10 సీట్లు ఇస్తేనే వస్తా అని పొంగులేటి స్పష్టంచేసినట్టు తెలిసింది.
యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ను హత్య చేసేందుకు నిందితులు టర్కీలో తయారైన పిస్టల్స్ ను వాడినట్లు గుర్తించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మార్పులు తిరుగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఆయన తనయుడు, ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టవుతారనే వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ భయంతో బెయిల్ పిటిషన్ వేశారు.
వైసీపీ నేతలు... తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ నేడు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించనుంది.
అంబేడ్కర్ జయంతి రోజున స్టాలిన్ తో పాటు పలువురు నేతల పైన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ అర్ ఎస్ భారతి పేర్కొన్నారు.
విశాఖ నుండి పోటీ చేస్తానని ఇప్పటికే పలు మార్లు చెప్పారు లక్ష్మినారాయణ మరిసారి స్పష్టం చేశారు. పోటీ పక్కా అంటున్నారు.
సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను విచారించారు. దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణ సాగింది.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ చంచల్గూడ జైలుకు తరలించారు.
కేసీఆర్ ఫ్యామిలీ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్(kcr) పలు రకాల ప్లాన్స్ అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. తాజాగా విశాఖ ప్లాంట్ విషయంలో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కూడా సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని ప్రజలను తప్పుదొవ పట్టించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.