వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న అసెంబ్లీని సినిమా థియేటర్ లా భావిస్తున్నారు. పళని స్వామి నా అపాయింట్ మెంట్ కోరితే తప్పనిసరిగా ఇస్తా అని శశికళ తెలిపారు. మళ్లీ ఏఐడీఎంకేను ఒక్కటి చేయాలని శశికళ భావిస్తున్నది.
‘చెబితే సమాధానం చెప్పాలి లేకుంటే వెళ్లిపోవాలి. అంతే కానీ దాడులకు పాల్పడడమేమిటి?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించిన విద్యార్థి శివాజీని నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghuramakrishna Raju) స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. మా తాత విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారకరామారావు నుంచి నా తండ్రి చంద్రబాబు వరకు ఈ లోకేశ్ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసిరారు
గత ఎన్నికలకు ముందు జగన్ పై ఎయిర్ పోర్టులో ఓ యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఆ సమయంలో తీవ్ర వుమారం రేపింది. ఇప్పటికీ ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి కుట్రలేదని ఇటీవల ఎన్ఐఏ పేర్కొంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ఆవిష్కరించారు. హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) కోడికత్తి కేసులో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(somireddy chandramohan reddy) ఆరోపించారు. ఈ క్రమంలో ఏపీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదన్న జగన్..ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థల తీరుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్లో పాల్గొనాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సూచించడం గమానార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీని నడిపించేందుకు కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి.. సొంత జిల్లాలో ఒక్క కంపెనీ అయినా నిర్మించారా అని అడిగారు.
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ చావడి కాంగ్రెస్ పార్టీలో చేరారని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీలోని గుడివాడ(gudivada)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు(chandrababu naidu) పర్యటించారు. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం హాయంలో ఎస్సీలపై గతంలో కంటే దాడులు పెరిగాయని విమర్శించారు. అనేక రకాలు మాఫీయాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.