హైటెక్ సిటిలో శిక్షణ పొంది అమెరికాలో పురుషులతో సమానంగా వేతనం తీసుకుంటున్న శిరీష అభినందనీయురాలు’ అని తెలిపారు. ‘తెలుగు వారు అమెరికాలో ఇతర దేశస్తుల కంటే సమర్థవంతంగా పని చేసి అధికంగా సంపాదిస్తున్నారు.
బ్రహ్మాండమైన క్రైమ్ థిల్లర్ ఈ సినిమా క్లైమాక్స్ జగన్ తో ఆగాలి. విచారణను అడ్డుకోవడంపై అడ్డమైన దారులు చేస్తున్నారు. ఆ కేసుల్లో అతడి భవిష్యత్ తేలాకే ఆయన కాపురం పెట్టుకోవాలి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైనశైలిలో విమర్శలు చేశారు. ఏఐ (కృత్రిమ మేధ) రూపొందించిన వీడియో అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఏపీలో తమ పార్టీకి గుర్తింపు తెచ్చుకోవడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. పలువురు సీనియర్ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరగా.. త్వరలో మరికొందరు నేతలు కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి(Vishnu Vardhan reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు.
పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న అమృత్ పాల్ సింగ్ ఆచూకీ ఇంకా తెలియలేదు. అతని భార్య లండన్ పారిపోయేందుకు ప్రయత్నించగా అమృత్ సర్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు.
వాణిజ్య భూమిగా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపిన మంత్రి జయరామ్ తన కుటుంబం పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రూ.45 కోట్ల విలువైన భూమిని రూ.2 కోట్లు ప్రభుత్వ విలువ చూపించి కారుచౌకగా జయరామ్ కొట్టేశాడు.
శిక్ష నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగెరా (RP Mogera) తీర్పును నేటికి వాయిదా పడింది. నేటి విచారణలో శిక్షను రద్దు చేయాలని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
వైఎస్ వివేకానంద కూతురు సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో అవినాష్కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన లీడర్ టీడీపీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). ఆయన గురువారంతో 73వ పడిలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 20న ఆయన జన్మదినం (Birthday) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇక సోషల్ మీడియాలో చంద...
ఈ పనులకు రూ.3.42 కోట్లు వెచ్చించినట్లు మేయర్ ప్రకటించారు. రూ.కోటి కూడా ఖర్చు కాని ఈ పనులకు రెట్టింపు స్థాయిలో కేటాయింపులు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాఠా గడ్డలో రెండు సభలు నిర్వహించగా అద్భుత స్పందన లభించింది. ఇక మూడో సభ ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీ నగర్ కొత్తపేరు)లో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నారు. సభకు భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.