ఇక ఏపీలో సీఎం జగన్ పాలనపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 లక్షల కోట్ల విలువైన గంగవరం పోర్టును రూ.3 వేల కోట్లకు అదానీకి అప్పనంగా అమ్మేశారు అని ఆరోపించారు.
జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన బీఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao)కు ఆది నుంచి తోడుగా.. అండగా నిలుస్తున్న పార్టీ కర్ణాటకలోని (Karnataka) జనతా దళ్ (సెక్యులర్) (JD-S) పార్టీ. మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్ డీ దేవేగౌడ (HD Deve Gowda), మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) బీఆర్ఎస్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కాగా ఇప్పుడు వారి రాష్ట్ర...
ఆమె తన భర్త పేరిట ముంబై, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేదని దసాంగ్లు తన ఫిర్యాదులో న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేసింది.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్(CM KCR) వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, తెలంగాణ భవనల్ లో ఇవాళ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీతో పాటు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, పార్లమెంటు ఎన్నికలు సహా పలు అంశాలపై తమ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ(telangana)లో రైతుల(farmers)కు షాకింగ్ న్యూస్ తగిలింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్(KTR), హరిశ్ రావు, ఎర్రబెల్లి చెబుతున్నారు. కానీ అమల్లో మాత్రం అది జరగడం లేదు. వ్యవసాయ శాఖ(agriculture department) రైతులకు ఒక్కసారి మాత్రమే సాయం అందిస్తామని, రెండోసారి నష్టపోయిన రైతులకు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి వదిలేసి విద్వేష రాజకీయాలు కొనసాగిస్తున్న కమలం పార్టీని ప్రజలు ఓడిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇది గ్రహించిన అమిత్ షా తమ విద్వేష రాజకీయాలకు తెరలేపారు. ఈ క్రమంలోనే పై వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేత చంద్రబాబు నాయడి(Chandrababu naidu)పై అధికార వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సత్తెనపల్లె సభ గురించి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.
మా నాయకుడు కేసీఆర్ కు ఇంకా 70 ఏళ్లు కూడా నిండలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 80 ఏళ్లు. ఆయన మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి అలాంటప్పుు మా నాయకుడు కేసీఆర్ ఎందుకు రిటైర్ కావాలని
కేటీఆర్ ప్రశ్నించారు.
మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ తో బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలుగాలని నిర్ణయించుకున్నా. వీటన్నిటి నేపథ్యంలో తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఝాన్సీలక్ష్మి ప్రకటించారు.
ఎన్నో ఆవేదనలు నా మనసులో మెదలుతున్నాయి. చెబితే ఏం అవుతుందో.. చెప్పకపోతే ఏం జరుగుతుందో? కానీ ఒక చిన్న మాటను తప్పని పరిస్థితుల్లో మీడియా ద్వారా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు చెబుతున్నా. త్యాగాలు చేసిన రాహుల్ గాంధీ కుటుంబమంటే నాకు చాలా ఇష్టం. ఆ పిచ్చితోనే ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా
2024 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ మీకే అనే హామీ టీడీపీ అధిష్టానం ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో కుదరకపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామనే భరోసారి ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఆ నాయకుడిని ఆహ్వానించినట్లు సమాచారం.
మూణ్నాళ్ల పార్టీ.. వచ్చేది లేదు.. కేసీఆర్ వలన కాదు.. హే ఇది ఉప ఎన్నికల పార్టీ అని అవహేళన చేసిన వారు.. నేడు వారు నివ్వెరపోయేలా బీఆర్ఎస్ పార్టీ అద్భుత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం సందర్భంగా ప్రత్యేక కథనం.. చదవండి