ఢిల్లీ మెట్రో రైలులో బికినీ వేసుకున్న యువతి స్పందిచింది. ఏ డ్రెస్సు వేసుకోవాలో తన ఇష్టం అని తేల్చిచెప్పింది.
మనమంతా పదో తరగతి పరీక్షలు రాసే ఇక్కడకు వచ్చామని, పరీక్ష ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని, కానీ అరగంటలో అది లీక్ కావడం ఏమిటని రఘునందన రావు ప్రశ్నించారు.
Minister Koppula Eshwar : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ను ఎట్టకేలకు పోలీసులు ధృవీకరించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, వాట్సాప్ లలో ప్రచారం అంశంలో ఆయన హస్తం ఉందని తెలిపారు. వాటి ఆధారంగానే 5 సెక్షన్ల కింద బండిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కర్ణాటక బీజేపీకి మద్దతు ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని.. ప్రచారం మాత్రం చేస్తానని స్పష్టంచేశారు. ఈ రోజు సీఎం బొమ్మైని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
హృతిక్ రోషన్(Hrithik roshan) తన ప్రియురాలు సబా ఆజాద్(Saba Azad) చెప్పులు మోసిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన పలువురు జెంటిల్ మ్యాన్ అని అంటుండగా..ఇంకొంత మంది మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దీని గురించి మీ అభిప్రాయం కూడా తెలపండి మరి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ రాజకీయ వ్యభిచారి అని ఆరోపించారు.
పేపర్ లీక్కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ బీజేపీ పెద్దలకు పేపర్ లీకేజీతో సంబంధం ఉందని కామెంట్ చేశారు.
ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ఫ్యాన్స్ కు పెద్ద ట్రీట్ వచ్చేసింది. అది ఎంటంటే వార్ 2(war2)చిత్రంలో హృతిక్ రోషన్(Hrithik roshan), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కలిసి నటించబోతున్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ మేరకు స్పష్టం చేశారు. దీంతో ఈ మూవీ నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందని, పక్కా హిట్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Mukesh Ambani : ముకేష్ అంబానీ.. పరిచయం అవసరం లేని పేరు. మన దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అనగానే ముందుగా వినపడేది ఆయన పేరే. ఈ విషయంలో మరోసారి ఘనత సాధించారు. ఆసియాలోనే ప్రపంచ కుబేరుడిగా ఆయన నిలిచారు.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న చిత్రం బేబీ(baby). ఈ మూవీ నుంచి దేవరాజా(Deva raaja) సెకండ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు సహా ఇంకొంత మంది సింగర్స్ ఈ పాటపై ప్రశంసలు కురిపించారు.
దేశంలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) తర్వాత దళిత వర్గాలకు ఆ స్ధాయి మహా వ్యక్తి బాబూ జగ్జీవనరామ్(Babu Jagjivanaram) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువుగా దళిత బందు పధకాన్ని అమలు చేస్తున్నరని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. దళితుల అభ్యున్నతికి తన జీవితాంతం పాటుపడిన జగ్జీవన్ రామ్ జయంతి జరుపుకుంటున్నామని చెప్పారు.
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం నుంచి నిన్న రిలీజైన యెంటమ్మ(Yentamma) సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్(youtube) టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ తో చెర్రీ, సల్మాన్ స్టెప్పులు వేస్తున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
Corona Cases : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ కరోనా విజృంభించడం మొదలుపెడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా నాలుగు వేలకు పైనే కేసులు వెలుగు చూశాయి.
పెను ప్రమాదాన్ని తప్పించిన వృద్ధురాలికి రైల్వే అధికారులు (Railway officials) ఘనంగా సన్మానించారు. కర్ణాటకలోని(Karnataka) మంగళూరులో ఈ సంఘటన జరిగింది. మంగళూరుకు(Mangalore) చెందిన చంద్రావతి అనే 70 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఉంటోంది. వారి ఇంటికి దగ్గర్లో రైల్వే ట్రాక్ (Railway track) ఉంది. గత నెల 21 న రైల్వే ట్రాక్ పై చెట్టు కూలిపడడం చంద్రావతి చూసింది. ఈ విషయం రైల్వే అధికారులను చెప్పి, అప్రమత్తం చ...
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్టు గురించి రాష్ట్ర డీజీపీకి తెలియకపోవడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. సంజయ్ ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డీజీపీకి ఫోన్ చేస్తే తర్వాత వివరాలు చెప్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.