TG: సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధట్యాంకర్లను రూపొందించారు. ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించిన అనంతరం యుద్ధ ట్యాంకర్లను సైన్యానికి అప్పగిస్తారు. కాగా.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏటా సైన్యానికి యుద్ధ ట్యాంకర్లను అందేజేస్తాను.