HYD: నేడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భరోసా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యకర్తలు, ప్రజలకు ఎంపీ డీకే అరుణ అందుబాటులో ఉండనున్నారు. బీజేపీ భరోసా పేరుతో రోజుకో ప్రజాప్రతినిధిని అందుబాటులో పార్టీ అధినాయకత్వం ఉంచుతోంది. దీంతో బీజేపీ నాయకులు, ప్రజలు నేరుగా సమస్యలపై విన్నవించుకుంటున్నారు.