MHBD: జిల్లా కేసముధ్రం మండలం బేరువాడ గ్రామం బొడమచ్చు తండాల లో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నేడు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ప్రారంభించారు. బడి బయట ఉన్న పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలకు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మండలాధికారులు పాల్గొన్నారు.