TG: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దేవాదుల బ్యారేజ్ను రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క పరిశీలిస్తున్నారు. సీఎం పర్యటనలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.