TG: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా రైతు మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి విశేషాలు తెలుసుకున్నారు.