PLD: ముప్పాళ్ల మండలం బొల్లవరం మరియు సత్తెనపల్లి రూరల్ మండలం కంటెపూడి గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆరాచక, రాక్షస పాలన సాగిందన్నారు.