ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోర్ట్లు, ఎయిర్పోర్టుల మూసివేయడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. నిల్వలు పెరిగిపోవడంతో కోడి గుడ్డు ధర భారీగా పడిపోయింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ధర రూ.4.30గా నిర్ణయించింది. స్థానిక మార్కెట్లలో రూ.3.50కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలపైనా ప్రభావం పడింది.