AP: వైసీపీ నేతలు హిందువులకు అపచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ‘రూ.620కి కల్తీ నెయ్యి కొంటే తప్పు అంటున్నారు. రూ.320కి కల్తీ నెయ్యి కొనమంటున్నారు. జగన్ ప్రభుత్వంలో 325 ఆలయాలను కూల్చేశారు. బీజేపీకి చెందిన హిందూ భక్తులపై కేసులు పెట్టారు. వైసీపీ నాయకులకు భక్తి ఉంటే చర్చలో పాల్గొనాలి. స్వామివారికి అపచారం చేస్తే 11 సీట్లు కూడా రావు’ అని విమర్శించారు.