TG: నూతన సంవత్సరం సందర్భంగా HYDలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. మద్యం సేవించి వాహనాలు నడిపిన 2,731 మందిపై కేసులు నమోదు చేశారు. HYDపరిధిలో 1,198 మంది, సైబరాబాద్లో 928 మంది, రాచకొండ కమిషరేట్ పరిధిలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.