UPలోని హమీర్పూర్లో ఫిబ్రవరి 24న వివాహమైన జంట కొన్ని గంటలకే విడిపోయింది. అత్తవారింటికి వెళ్లిన వధువు మిథిలేష్ కుమారి.. తల్లిదండ్రుల బలవంతం వల్లే ఈ పెళ్లి జరిగిందని, తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని అత్తవారింట్లో తేల్చి చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో వారు తక్షణమే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.