AP: పోలవరం జిల్లాలోని రంపచోడవరం మన్యంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. రాత్రి పశువులపాకలో దూడపై దాడి చేసి పెద్దపులి చంపేసింది. 20 రోజుల ముందు తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పెద్దపులి సంచరించినట్లు అధికారులు వెల్లడించారు. పెద్దపులి సంచారంతో భయాందోళనకు గిరిజనులు గురవుతున్నారు.