దుబాయ్లోని విమానాశ్రయాలన్నీ మూసివేశామని, ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు రావొద్దని అధికారులు సూచించారు. దుబాయ్ మీదుగా ఇతరదేశాలకు వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత్లోని పలు ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా విమానాలకు అంతరాయం కలగవచ్చని ఉందని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.