నందమూరి బాలకృష్ణ, దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన టైం ట్రావెలింగ్ మూవీ ‘ఆదిత్య 369’. 1991లో విడుదలై సంచలనం సృష్టించింది. దీనికి సీక్వెల్గా ‘ఆదిత్య 999’ మూవీ రాబోతున్నట్లు సమాచారం. దీన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించనున్నట్లు టాక్. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా ఈ మూవీలో కనిపించనున్నారట. ఇక ఈ మూవీని దసరా కానుకగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.