పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పౌర్ణమి’. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న ఇది రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తాజాగా ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో త్రిష, ఛార్మి కథానాయికలుగా నటించారు.