తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్లో రహస్య పూజలు చేస్తున్నారని తెలిసింది.
అక్కినేని హీరో నాగ చైతన్య నెక్ట్స్ మూవీలో మత్స్యకారుడి పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది.
యాంకర్ల యందు ఈ యాంకర్స్ వేరయా.. అనేలా అనసూయ, రష్మీ గౌతమ్ తర్వాత ఈ లిస్ట్లో విష్ణు ప్రియ చేరింది. యూట్యూబర్గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ..త్వరగానే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లి తెర హీరో సుడిగాలి సుధీర్తో చేసిన 'పోవే పోరా' షోతో అమ్మడు ఎంతో పాపులర్ అయింది. అంతేకాదు ఈ అమ్మడు యాక్ట్ చేసిన దయా వెబ్ సిరీస్ కూడా ఆగస్టు 4న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ భామ హాట్ ఫోటోలను...
యంగ్ హీరో రాజ్ తరుణ్ పై జబర్దస్త్ అప్పారావు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అప్పారావు, రాజ్ తరుణ్ పై ఎందుకు కామెంట్స్ చేశాడు? అసలు ఏం మాట్లాడాడు? అనేది ఓ సారి చూస్తే..!
ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవర్స్టార్ పవన్ కళ్యాణ్. రీ ఎంట్రీ తర్వాత మొత్తం ఆరు సినిమాలు కమిట్ అయ్యాడు పవర్ స్టార్. వీటిలో మూడు సినిమాలు ఇప్పటికే ఆడియెన్స్ ముందుకు వచ్చేశాయి. ఇక మిగతా సినిమాలు మాత్రం ఎలక్షన్స్ తర్వాతే రావొచ్చని అనుకున్నారు. ఇప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్కు పండగేనని అంటున్నారు.
మామూలుగా సినిమాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పెద్దగా డిస్కషన్స్ ఉండవు. ముఖ్యంగా ఇండియన్ సినిమాల్లో ఇలాంటివి చాలా తక్కువ. హాలీవుడ్ సినిమాల్లో మాత్రం సెక్స్ సీన్స్ కామన్. ఇక ఓటిటి వచ్చాక సెక్స్ కంటెంట్ బేస్డ్ సినిమాలకు కొదవే లేదు. ఈ క్రమంలోనే వచ్చిన సెక్స్ ఎడ్యుకేషన్ అనే వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు సీజన్ 4 రెడీ అవుతోంది.
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా జులై 28న గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మెజారిటీ పీపుల్ మాత్రం మిక్స్డ్ రివ్యూలు ఇచ్చారు. అయిన భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటిటి డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది.
స్టార్ హీరో పవన్ కల్యాణ్ BRO మూవీ విడుదలై రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. అంతేకాదు ఈ మూవీకి మహేష్ గుంటూరు కారం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. కానీ మహేష్ మాత్రం స్పందించలేదు. అయితే గుంటూరు కారం మూవీతో అసంతృప్తితో ఉన్న కారణంగానే మహేష్ బాబు మౌనం వహిస్తున్నారని పలువురు అంటున్నారు.
హైదరాబాద్(hyderabad) శివార్లలోని కొత్వాల్గూడలో ప్రతిపాదిత ఆక్వా మెరైన్ పార్క్(Aqua Marine Park)ను నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు నటీనటులు శ్రీదివ్య, రేణు దేశాయ్ సహా పర్యావరణవేత్తలు వేసిన పిటిషన్పై స్పందించాలని తెలంగాణ హైకోర్టు(High Court) మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
సినీ పరిశ్రమపై ఆధారపడుతున్న వారికి ఉపకరించేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకువచ్చింది. సినీ పైరసీ దారులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమయింది. సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం సక్రమంగా అమలు జరిగే అవకాశం ఉందా? ఈ చట్టం వల్ల మన దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్న పైరసీకి అడ్డుకట్ట పడనుందా? ఈ విషయమై నిపుణులు ఏం అంటున్నారు. సినీ ప్రముఖులు ఏ...
ప్రముఖ నటి ఆదా శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ అలర్జీ కావడంతో డయేరియా బారిన పడ్డారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
సోషల్ మీడియా వచ్చాక స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఎలాంటి న్యూస్ బయటికొచ్చినా సరే.. క్షణాల్లో వైరల్గా మారుతున్నాయి. అందులో నిజముందా, లేదా? అనేది పక్కన పెడితే.. అలాంటి వార్తలు మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. తాజాగా స్టార్ బ్యూటీ సమంత అప్పుల పాలైందనే న్యూస్ వైరల్గా మారింది.
పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటెన్ చేస్తోంది.. కావాల్సినంత గ్లామర్ షో చేస్తోంది.. దేనికైనా సై అనేలా ఓపెన్ ఆఫర్లు ఇస్తోంది.. కానీ ఏం లాభం అమ్మడిని పట్టించుకునే వాడే లేడు. అయినా కూడా సోషల్ మీడియాను రోజు రోజుకి వేడెక్కిస్తోంది హాట్ బ్యూటీ. ఆమె ఎవరో కాదు.. ఇస్మార్ట్ బ్యూటీ నభ నటేష్.
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ హీరో. అందుకే ఈ సారి భారీ ఆశలతో ఓ సినిమా చేస్తున్నాడు. పెళ్లి తర్వాత శర్వా చేస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ను శర్వాకు సవాల్గా మారింది. అందుకే.. 'బేబీ ఆన్ బోర్డ్' అని అంటున్నాడట శర్వానంద్.
బ్యూటీ జానీ కపూర్ తెలుగులో మరో సినిమాలో చేయనుంది. రామ్ చరణ్ మూవీలో చేయాలని నిర్మాతలు సంప్రదించారని తెలిసింది.