బ్రో మూవీ గురించి వైసీపీ నేతలు మాట్లాడతారని, మీరు ఆ ఉచ్చులో పడొద్దని పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఏ సినిమా చేసిన సరే పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేస్తున్నాడు. వరుస హిట్లతో జోష్ మీదున్న అడివి శేష్ ఇప్పుడు హిట్ సీక్వెల్ గూఢచారి2తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చాడు అడివి శేష్.
అభిమానులందు.. ఈ అభిమాని వేరయా అనేలా.. పవర్ స్టార్ ఫ్యాన్స్లో బండ్ల గణేష్ అభిమానం వేరని చెప్పొచ్చు. పవన్ను ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేశ్ ఇచ్చిన స్పీచ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించింది. అలాంటి బండ్లన్న, పవన్ మధ్య మరింత దూరం పెరిగిందనేది హాట్ టాపిక్గా మారింది. అందుకు ఇదే సాక్ష్యమంటున్నారు.
అసలు మెగాస్టార్ ఫ్యాన్స్కు కావాల్సింది ఏంటి? చిరు వింటేజ్ లుక్, మెగాస్టార్ స్టైల్ ఆఫ్ కామెడీ, అదిరిపోయే యాక్షన్, దానికి తోడు ఎమోషనల్ టచ్, గూస్ బంప్స్ ఎలివేషన్స్.. సినిమాలో జస్ట్ ఇవి ఉంటే చాలు.. మిగతా కంటెంట్ పెద్దగా అక్కర్లేదు. ఇదే ఫార్ములాతో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. అది కూడా రీమేక్లే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో మెగా రీమేక్ హాట్ టాపిక్గా మారింది.
జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, కమల్ కామరాజు తదితరులు నటించిన తాజా వెబ్ సిరీస్ దయా ఈ రోజు నుంచి హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ జరుగుతోంది.
యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) ఈమధ్య సినిమాల స్పీడ్ పెంచెంది. నటి మల్లేశం మూవీతో అరంగేట్రం చేసినప్పటికీ, ఆమె తనదైన శైలిలో ప్రత్యేకమైన స్క్రిప్టులు ఎంపిక చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటికే వకీల్ సాబ్, శాకుంతలం, మాస్ట్రో వంటి పలు చిత్రాలలో చిన్నరోల్ చేసినప్పటికీ మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా తంత్ర మూవీలో అనన్య ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను...
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా కంటే.. హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్(Shruti Haasan). కానీ మధ్య మధ్యలో ఈ అమ్మడు అనుకోని వ్యాధి(rare disease) బారిన పడుతోంది. ఇక ఇప్పుడు మరోసారి డేంజరస్ వ్యాధితో బాదపడుతున్నట్టు తెలుస్తోంది.
కోకాపేట(Kokapet)లో భూమి(lands) అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ పదహారేళ్ల కిందే చెప్పగా.. ఇప్పుడు అదే నిజమైంది. హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట భూములు హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఆల్టైం రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా వచ్చాయి.
ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan).. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తేరీ సినిమాకి రీమేక్ గా ప్రకటించారు. తెలుగులో ఆల్రెడీ పోలీసోడుగా వచ్చేసింది. అందరూ చూసేసిన ఈ సినిమాను మళ్లీ ఆసక్తికరంగా ఎలా తీస్తారా అనే అనుమానాలు అభిమానుల్లో చాలానే ఉన్నాయి.
తెలుగు బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, జర్నలిస్టులకు మధ్య పెద్ద ఎత్తున రసాభాస చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బౌన్సర్ల సాయంతో ఆయన బయటపడ్డారు.
ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు గ్రూప్, వారి డిజిటల్ విభాగం ETV విన్ యాప్ OTT రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే పాత చిత్రాలతోపాటు ఇటివల రవిబాబు హీరోగా నటించి సినిమాలను కూడా రిలీజ్ చేశారు. దీంతోపాటు మరికొన్ని షోలను కూడా ఈ యాప్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ నుంచి త్వరలోనే హీరో మంచు మనోజ్(manchu manoj) ఓ షో హోస్ట్ చేయనున్నట్లు తెలిసింది.
మీరు వింటున్నది నిజమే.. తనకు ఎప్పుడో పెళ్లైపోయిందని చెప్పి షాక్ ఇచ్చింది నేషనల్ క్రష్ రష్మిక. అసలు రష్మికకు పెళ్లైపోవడం ఏంటి? అతనెవరు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కానీ రష్మిక చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి?
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయారాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నెన్నో ముధర గీతాల ఆయన గళం నుంచి జాలు వారాయి. ఇప్పటికీ అతనో మ్యూజికల్ సెన్సేషన్. ఇప్పటి వరకు 1400 చిత్రాలకు పైగా పనిచేసి ఇళయరాజా చరిత్ర సృష్టించారు. అందుకే.. ఇప్పుడు ఇళయారాజా బయోపిక్కు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.
బెదురులంక 2012 మూవీ నుంచి దొంగోడి పాట విడుదల చేశారు. సాంగ్ బాగుందని సినీ ప్రేమికులు అంటున్నారు.
గత కొంత కాలంగా ఫ్లాపుల్లో ఉన్న సూపర్ స్టార్ రజనీ కాంత్.. ఈ సారి భాషా రేంజ్ సినిమాతో రాబోతున్నానని.. జైలర్ ట్రైలర్తో చెప్పకనే చెప్పేశాడు. రిలీజ్ అయిన జైలర్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొందరు మాత్రం ఈ సినిమా ఫలానా సినిమాలకు కాపీ అని అంటున్నారు.