నిజమే.. కోపం వచ్చి తమ్ముడు పవన్ కళ్యాణ్ షూటింగ్ నుంచి వెళ్లిపోతే.. ఆ తర్వాత మెగాస్టార్ కోపంతో రగిలిపోయాడు. ఇది నిజంగానే జరిగింది. ఇక్కడ పవన్ గొడవ పడింది.. చిరు కోప్పడింది ఒకరిపై ఒకరు కాదు. ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో.. చిన్న ఎగ్జాంపుల్తో చెప్పేశాడు డైరెక్టర్ బాబీ.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో.. పుష్ప2 ఒకటి. పుష్ప సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్.. ఈసారి అస్సలు తగ్గేలేదే అంటున్నారు. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైనట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో ఓ భారీ మాస్ ఫైట్ ఉండబోతుందని, అది సముద్రంలో ఓ షార్క్తో ఉంటుందని తెలుస్తుంది.
మిగతా జీవులతో పోల్చితే.. మానవులు తాము అనుకున్నట్టుగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ కరోనా తర్వాత పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. ఎప్పుడు, ఎవరి ఒడికి మృత్యువు చేరుతుందో చెప్పలేని పరిస్థితి. గుండెపోటుతో ఉన్నట్టుండి కళ్ల ముందే కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో భార్య తన కళ్లముందే కుప్పకూలిపోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది.
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) ఇటివల యాక్ట్ చేసిన చిత్రం 'జైలర్' మూవీ ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే..రజినీ నెక్ట్స్ మూవీ గురించి క్రేజీ బజ్ మొదలైంది. తలైవర్ 170వ చిత్రంలో అనేక మంది స్టార్ హీరోలు యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్లో మెగా వివాదం మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్ మధ్యే ఉందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు రాజశేఖర్, చిరంజీవి మధ్య ఏదో ఒక వివాదం నడుస్తునే ఉంటుంది. రాజకీయమా? వ్యక్తి గత కారణమా? తెలియదు గానీ.. జీవిత, రాజశేఖర్ దంపతులను జైలుకి పంపించడానికి 12 ఏళ్లు పోరాటం చేశానని.. ఇండైరెక్ట్గా అల్లు అరవింద్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది.
అంతకు ముందు సినిమాలను పక్కకు పెడితే.. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) చేసిన సినిమాల్లో మూడు రీమేకులే ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్ తర్వాత ఇప్పుడు భోళా శంకర్గా వస్తున్నాడు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అయినా కూడా రీమేక్స్ చేస్తే తప్పేంటి? అంటున్నాడు మెగాస్టార్. అలాగే భోళా శంకర్ రీమేక్కు ఇదే కారణమన్నారు.
హైపర్ ఆది(hyper aadi) కౌంటర్లు, సైటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ తమ అభిమాన హీరోలను టచ్ చేస్తే ఎలా ఉంటుందో మరోసారి ఆది స్పష్టం చేశాడు. అది కూడా మాములుగా కాదు. వరుస బెట్టి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కౌంటర్లు ఇచ్చేశాడు. మంచి చేసే మా హీరోల జోలికి రావొద్దని సూచించాడు. అయితే నిన్న భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఆది మాట్లాడిన క్రమంలో పేర్కొన్నాడు.
దేవి సినిమాతో కెరీర్ స్టార్ చేసి అంచెలంచెలుగా ఎదిగారు. దేవి చేసిన ప్రతి పాట హిట్టే... కేవలం దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలతో హిట్టైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. క్లాస్, మాస్ బీట్స్తో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi), మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' రీమేక్ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించిన కీర్తి సురేష్(Keerthy Suresh) మోగాస్టార్ గురించి కీలక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో దిశా పటానీ ఒకరు. సినిమాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ తన అందాలతో కుర్రాళ్ల మనసు దోచేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. ఎప్పటికప్పుడు క్లీవేజ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు వీడియోను పదేపదే చూస్తున్నారు.
సెలబ్రిటీల జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయని అనేక మంది అనుకుంటారు. కానీ కష్టాలు, అనారోగ్యం సహా అనేక విషయాల్లో అందరూ ఒక్కటేనని పలు సందర్భాలలో అనిపిస్తుంది. అవును. ఇటివల బాలీవుడ్ నటి బిపాసా బసు నటి నేహా ధూపియాతో జరిగిన వీడియో సంభాషణలో సంచలన విషయాలను వెల్లడించారు. తన కుమార్తె పుట్టినప్పుడు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిపి కన్నీరు పెట్టుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తమిళ చిత్రం వేదాళానికి భోళా శంకర్ పేరుతో రీమేక్గా వస్తుంది. అయితే ఈ చిత్రంలో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అన్నత్తేలో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో కూడా కీర్తి సురేష్ సోదరిగా నటించింది. ఈ సందర్భంగా ఈ అమ్మడు విశేషాలను తెలుసుకుందాం.
మోడల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి షెర్లిన్ చోప్రా(sherlyn chopra) తన హాట్ కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. షెర్లిన్ చోప్రా ఓ మీడియా సంభాషణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi)ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలోని కోకాపేట్ ప్రాంతంలో భూముల విలువ ఒక్కసారిగా పెరిగింది. ఈ ప్రాంతంలో భూమి విలువ ఎకరా 100 కోట్ల రూపాయలు పలుకుతోంది. అయితే ఇక్కడి భూముల వేలం మెగాస్టార్ చిరంజీవికి బంగారంలా మారినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.2000 కోట్లకుపైగా ఆస్తులు సమకూరినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.