టాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఏదంటే.. ఆర్ఆర్ఆర్ సినిమానే. కానీ ఇప్పుడు ఇండియా వైడ్గా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఏదంటే.. వార్2 అనే చెప్పాలి. అసలు ఎన్టీఆర్, హృతిక్ కాంబో అంటేనే ఫ్యాన్స్కు పిచ్చెక్కిపోయింది. అది కూడా ఎన్టీఆర్ విలన్గా నటిస్తున్నాడనే సరికి.. వార్2 పై అంచనాలు పీక్స్కు వెళ్లిపోయాయి. అయితే ఎన్టీఆర్నే విలన్గా ఎందుకు తీసున్నారు?
గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ వయసు ప్రస్తుతం 40 ఏళ్లు. కానీ అప్ కమింగ్ ప్రాజెక్ట్లో 21 ఏళ్ల కుర్రాడిగా మారబోతున్నాడట నితిన్. దాంతో ఇప్పటి నుంచే ఆ ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ అవుతోంది. అది కూడా హిట్ కాంబినేషన్ కావడంతో.. ఈ న్యూస్ వైరల్గా మారింది.
ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు రాజకీయంగాను ఫుల్ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. దీంతో పవన్ పై రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కొడాలి నానికి వార్నింగ్ ఇస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అలాగే కోలీవుడ్లోను భారీ ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో సరసన మరో ఛాన్స్ దక్కించున్నట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 రూల్(Pushpa 2 the rule) తెరకెక్కుతున్న చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్(Fahadh Faasil) ఫస్ట్ లుక్(first look)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఫాసిల్ నోట్లో సిగరెట్ పెట్టుకుని క్రేజీ రగ్డ్ లుక్లో కనిపిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఇండియా ఖాతాలో మరొక ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రాగా.. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విష్పరర్స్(Elephant Whisperers)' మరో ఆస్కార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ వివాదంలో చిక్కుకున్నారు.
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా(tamannaah bhatia) ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. ఓ వైపు తెలుగుతోపాటు మరోవైపు తమిళ్, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలు చేస్తూ మస్తు బిజీగా మారిపోయింది. అయితే ఈ అమ్మడు ఇటివల యాక్ట్ చేసిన జైలర్, భోళా శంకర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చిత్రాలతో పాటు తన గురించి తెలుసుకుందాం.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనేలా.. ఇన్ని రోజులు అన్నను తమ్ముడు ఇమిటేట్ చేస్తే.. ఇప్పుడు తమ్ముడిని అన్న ఇమిటేట్ చేస్తున్నాడు. మెగాస్టార్(megastar chiranjeevi) లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్లో చిరుకు పవన్ పూనకం రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా చిరునే చెప్పాడు. ఇలాంటి విషయాలు మెగా ఫ్యాన్స్కు కిక్ ఇస్తున్నప్పటికీ.. కీర్తి సురేష్(keerthy suresh) విషయంలో మాత్రం నెటిజన్స్ ట్రోల్(trolls) చేస...
యంగ్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) తన తాజా చిత్రం “ఖుషీ(Kushi)” ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 9న రిలీజ్ కానుంది. అయితే ఆగస్టు 15న ఈ మూవీ మ్యూజికల్ నైట్ కాన్సర్ట్ HICC, హైదరాబాద్లో జరగనుంది. అయితే ఈ వేడకకు హాజరైన అభిమానుల్లో ఒకరికి ఫ్రీగా టీవీఎస్ రైడర్ బైక్ ఇవ్వనున్నట్లు హీరో విజయ్ ప్రకటించాడు.
తమిళ్ స్టార్ హీరో రజినీకాంత్(Rajini kanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ క్రేజ్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తాను యాక్ట్ చేసిన జైలర్(jailer) మూవీ ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ సోమవారం రిలీజ్ చేయగా..ఒక్క రోజులోనే రూ.20.68 కోట్ల విలువైన టిక్కెట్స్ బుక్కయ్యాయి.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబో మళ్లీ 25 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుంది. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ల కలయికలో భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ మూవీ షెర్షా డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెరకెక్కించనున్నారు. దీంతో సినీ ఫ్యాన్స్ ఈ మూవీ అప్ డేట్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాల నటిగా ప్రూవ్ చేసుకున్న వారు.. హీరోయిన్గా అవకాశాలు అందుకుంటున్నారు. రీసెంట్గా బలగం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది గంగోత్రి పాప కావ్య కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు స్టాలిన్, రాజన్న బాలనటి బేబీ ఆని హీరోయిన్గా తెరంగేట్రానికి రెడీ అవుతోంది.
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అందానికి ఎవ్వరైనా దాసోహం అవాల్సిందే. బాలీవుడ్లో ఉన్న హాట్ బ్యూటీల్లో.. జాన్వీ కపూర్ తర్వాతే ఎవ్వరైనా అని చెప్పొచ్చు. ఆమె అందానికి సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి బ్యూటీ తన కలల హీరో వీళ్లేనని అంటోంది. త్వరలోనే వాళ్లతో నటించే కోరిక నెరవెరబోతోందని చెబుతోంది ఈ హాట్ బ్యూటీ.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ రోజు హాలిడే ప్రకటించేంత క్రేజ్ ఉన్న ఏకైక హీరో.. సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక్కడేనని చెప్పొచ్చు. రజనీ కాంత్ సినిమా వస్తుందంటే చాలు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంతా థియేటర్ల ముందు క్యూ కట్టేస్తారు. ఇప్పుడు జైలర్ విషయంలోనే అదే జరగబోతోంది.
రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలతో సరిపెడుతూ వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్, భీమ్లా నాయక్.. రీసెంట్గా వచ్చిన 'బ్రో' సినిమా కూడా రీమేక్గానే తెరకెక్కాయి. దీంతో స్ట్రెయిట్ ఫిల్మ్ హరిహర వీరమల్లుపైనే పవన్ ఫ్యాన్స్ దృష్టి ఉంది. ఈ సినిమాకు క్రిష్ బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.