బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించిన కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్(Sathyaraj) ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. 94 ఏళ్ల వయసులో ఆయన తల్లి నాదాంబాళ్ కాళింగరాయర్ కన్నుమూశారు. దీంతో హుటాహుటిన ఆయన తమిళనాడు(tamilnadu)కి బయలుదేరారు.
సూపర్ స్టార్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు.. ఇది రజనీ కాంత్ రేంజ్.. తలైవా చించేశాడు.. భాషా రేంజ్ సినిమా ఇచ్చాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. జైలర్(jailer) పీక్స్ అంటూ పండగ చేసుకుంటున్నారు రజనీ కాంత్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో తమిళ్, మళయాళ, హిందీ సీనియర్ హీరోలు కామియో అప్పియరెన్స్ ఇవ్వడంతో.. థియేటర్ టాపులు లేచిపోతున్నాయి. ఇక బాలయ్య(balakrishna) కూడా జైలర్ ఉండి ఉంటే.. స్క్రీన్స్ చిరిగిపోయి ఉండేవి. కానీ జస్ట...
అసలు మెగాస్టార్ రేంజ్ ఏంటీ? జబర్దస్త్ గ్యాంగ్తో చేస్తున్న పనేంటి? ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు? అది కూడా రీమేక్లతో ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? మనవరాళ్ల వయసున్న అమ్మాయిలతో ఆ బిహేవియర్ ఏంటి? పక్కన ఆ భజన బ్యాచ్ ఏంటి? ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా సోషల్ మీడియాలో కామెంట్స్(comments) చేస్తున్నారు. దీంతో కొరటాల శివ(Koratala Siva) ఫ్యాన్స్ మావాడు ఫుల్ హ్యాపీ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకు.. భోళా శంకర్గా ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi). చాలా కాలం తర్వాత వచ్చిన ఛాన్స్ను యూజ్ చేసుకొని ఎట్టిపరిస్థితుల్లోను సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే ఆశతో మెహర్ రమేష్(meher ramesh) ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ ఇప్పుడు మెహర్ను ఓ ఆట ఆడుకుంటున్నారు మెగాఫ్యాన్స్. అంతేకాదు..భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ...
ఫ్యాషన్ డిజైనర్, ఆర్జీవి తెరకెక్కించిన నగ్నం చిత్రం హీరోయిన్ శ్రీరాపాక బోల్డ్ కామెంట్స్ చేసింది. పెళ్లికి ముందు శృంగారం చేస్తే తప్పు లేదని పేర్కొంది. అయితే దీనిపై ఈ అమ్మడు క్లారిటీ కూడా ఇచ్చింది. ఎందుకు మీరు చూడండి.
తమిళ్ స్టార్ హీరో..హీరోయిన్ లక్ష్మీ మీనన్(lakshmi menon)తో ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే ఈ అంశంపై హీరో విశాల్(vishal) ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే ఏం చెప్పారో ఇప్పుడు చుద్దాం.
మెహార్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం ఆగస్ట్11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
తమిళ్ స్టార్ రజినీకాంత్(rajinikanth) నటించిన జైలర్(jailer) మూవీ నిన్న విడుదల కాగా..బాక్సాఫీస్ వద్ద సరికొత్త కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం మొదటిరోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా..దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిందో ఇప్పుడు చుద్దాం.
శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ అందరికీ సుపరిచితమే. ఆమె ఇప్పటికే బాలీవుడ్ లో వరస సినిమాలతో అదరగొడుతోంది. ఇక మరో తనయ ఖుషీ తన అరంగేట్రం కోసం ఎదురుచూస్తోంది. బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఈ లోగా, తన అందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది.
కియారా అద్వానీ పేరుకు బాలీవుడ్ హీరోయినే అయినా, టాలీవుడ్ జనాలకు పరిచయమే. మహేష్ 'భరత్ అనే నేను' సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెంటనే 'వినయ విధేయ రామ'లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఈ రెండు సినిమాల్లో వరుసగా ఛాన్సులు దక్కించుకోవడంతో టాలీవుడ్ లో పాగా వేసినట్లే అని అందరూ అనుకున్నారు.
వెల్కమ్ అత్యంత విజయవంతమైన బాలీవుడ్ ప్రాజెక్ట్. దీని సీక్వెన్స్ వెల్కమ్2 కూడా సినీ ప్రేమికులను బాగా అలరించింది. వీటన్నింటి మధ్య వెల్కమ్3 అనౌన్స్ చేయగానే సినీ ప్రేమికులు ఉత్సాహం నింపారు.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీని దర్శకత్వం చేసే డైరెక్టర్ల జాబితా చాలానే వచ్చింది. లాంచింగ్ ప్రాజెక్ట్కు పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను వంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరకి దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) రంగంలో దిగారని సమాచారం.
యంగ్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కాగా ఇదే హుషారులో ఈ మూవీకి సీక్వెన్స్ మొదలుపెట్టాడు. టిల్లూ స్వ్కేర్ పేరిట తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో సిద్ధు సరసన అనుపమ నటిస్తోంది.
సన్నీ లియోన్(Sunny Leone)కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. గూగుల్లో భారతీయులు అత్యధికంగా శోధించిన సెలబ్రిటీ ఆమెనని ఇప్పటికే చూశాం. సన్నీ లియోన్ చివరిసారిగా తెలుగు చిత్రం జిన్నాలో కనిపించింది. ఇందులో ఆమె మంచు విష్ణుతో రొమాన్స్ చేసింది. అయితే ఈ అమ్మడు తన గురించి ఓ కీలక విషయాన్ని పంచుకున్నారు.
ఈ టీవిలో మల్లెమాల అందిస్తున్న ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా చాలా మంది యాంకర్లు పరిచయమయ్యారు. అనసూయ, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి లాంటి వారు ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. అయితే తాజాగ వర్షిణి తనను ఓ డైరెక్టర్ ఆడిషన్కి పిలిచి అలా చేశాడంటూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.