త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాపై వస్తున్న రూమర్స్.. ఈ మధ్య కాలంలో మరో సినిమాపై రాలేదనే చెప్పాలి. ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం రీషూట్ హాట్ టాపిక్గా మారింది.
వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. కానీ ఈ సినిమా తర్వాత.. ఓ రీమేక్ మూవీతో రాబోతున్నారు మెగాస్టార్. ఈ సినిమా విషయంలోనే మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు. వాళ్లను మరింత భయపెట్టేలా టీజర్ రావడంతో ఇంకా టెన్షన్ పడుతున్నారు. దాంతో మెగాస్టార్ను ఇక అదే కాపాడాలి.. లేదంటే ఈ సినిమా మరో ఆచార...
సినిమా వచ్చింది.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. కలెక్షన్లను ఓ రేంజ్లో కొల్లగొట్టింది. కానీ ఏం లాభం ఓటిటిలు ఆ సినిమాను చూస్తేనే భయపడుతున్నాయట. సాధరణంగా ఏదైనా సినిమా హిట్ అయితే ఓటిటి సంస్థలు ఎగబడతాయి. కానీ సెన్సేషనల్గా నిలిచిన 'ది కేరళ స్టోరీ' సినిమాను మాత్రం కొనే వారే లేరట. అసలు కేరళ స్టోరినీ డిజిటల్ సంస్థలు ఎందుకు కొనడం లేదు.
యంగ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా అంటూ తన టూర్ ఫొటో షూట్ చిత్రాలను పంచుకుంటూ అలరిస్తుంది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్(shah rukh khan) సినీ రంగంలో తన 31 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అఖిల్ అక్కినేని(akhil akkineni) చాలా కాలంగా శుక్రవారం సక్సెస్ టాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్ మూవీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తన తదుపరి చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈసారి కొత్త జోనర్ ట్రై చేయాలని అక్కినేని ప్రిన్స్ చూస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(Sai dharam) కలిసి నటిస్తున్న మూవీ బ్రో. ఈ చిత్రం నుంచి త్వరలోనే టీజర్ రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ కొత్తగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
రేణు దేశాయ్ కు గాయం అయినట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపింది. తన కాలులో మూడు వేళ్లు చితికిపోయానని, కోలుకుంటున్నానని తెలుపుతూ ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.
ప్రేమకథా చిత్రంగా ఓ సాథియా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ యుఎఫ్ఓ సంస్థ ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
యాంకర్ రష్మి తెలుగు జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టీవీషో జబర్దస్త్ తో ఆమె ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆమెకు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా, ఫెస్టివల్ ఈవెంట్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తోంది. కేవలం ఈటీవీ కే పరిమితం కాకుండా, ఇతర ఛానెళ్లలోనూ మెరుస్తూ ఉంటుంది.
తమ అభిమాన హీరోలను కలవాలి, మాట్లాడాలి, వారితో ఒక ఫోటో దిగాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. నిజంగా వారిని కలుసుకునే అవకాశం వచ్చినప్పుడు వారు ఆ కోరిక నెరవేర్చుకుంటారు. కొందరు తమ వింత వింత కోరికలను వారి ముందుపెడుతూ ఉంటారు. తాజాగా ఓ అభిమాని బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ని కూడా అలానే ఓ వింత కోరికను కోరాడట. కానీ, దానిని షారూక్ సున్నితంగా తిరస్కరించడం విశేషం.
మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అందానికి, అభినయానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కీర్తి లవ్ మ్యాటర్ మాత్రం తేలడం లేదు. చాలా రోజులుగా కీర్తి ఫలానా వ్యక్తితో లవ్లో ఉందని ప్రచారం జరుగుతునే ఉంది. పెళ్లి వార్తలు కూడా వస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. కీర్తి లిప్ లాక్ మ్యాటర్ హాట్ టాపిక్గా మారింది.
శ్రీసింహ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భాగ్ సాలే. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ప్రభాస్ ఆదిపురుష్ పై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. మూవీ విడుదలైనప్పటి నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరాడు. ఆదిపురుష్ పై ఈ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు, నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ మధ్య మంచి రాపో ఉంది. ఈ ఇద్దరు కలిసి గతంలో 'గోపాల గోపాల' సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పవన్ దేవుడిగానటించగా.. వెంకీ నాస్తికుడిగా నటించాడు. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారనే న్యూస్ వైరల్గా మారింది.