టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) భాగ్ సాలే(Bhaag Saale) చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసి ఈమేరకు సినిమా టీంను మెచ్చుకున్నారు. ఈ మూవీలో కిరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా యాక్ట్ చేస్తున్నాడు.
స్టార్ హీరో షారుఖ్ ఖాన్, అతని కుమార్తె సుహానా ఖాన్తో అతని సంబంధం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
హీరో నాగశౌర్య ‘రంగబలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా ఎంట్రో ఇస్తోంది. సీహెచ్ పవన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. తాజాగా రంగబలి మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్చేశారు. ఈ మూవీని జులై 7వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం విజయ్ హిట్ థెరికి రీమేక్ కావడంతోపాటు శ్రీలీల కథానాయికగా నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు భారీగా ఉన్నాయి.
తెలుగులో మహేష్ బాబుతో ఓ సారి, రామ్ చరణ్తో కలిసి రెండుసార్లు రొమాన్స్ చేసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. మహేష్తో కలిసి భరత్ అనే నేను, చరణ్ సరసన వినయ విధేయ రామ.. ప్రస్తుతం రామ్ చరణ్తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది కియారా. అయితే కెరీర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకుంది అమ్మడు. అంతే కాదు.. త్వరలోనే గుడ్ న్యూస్ కూడా చెప్పబోతోందట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ఆమె దాదాపు పదమూడు, పద్నాలుగు సంవత్సరాలకు పైగానే టాలీవుడ్ లో రాణించింది. ప్రస్తుతం ఆమె మెగా స్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. కాగా, ఈ మూవీ షూటింగ్ తమన్నా పూర్తి చేసుకుంది.
స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన సామ్.. ప్రస్తుతం రూట్ మార్చేసింది. అయినా అమ్మడిని పట్టించుకునే వారే లేరు. అందుకు నిదర్శనమే.. తాజగా జరిగిన ఓ ఇన్సిడెంట్ అని అంటున్నారు. ఇంతకీ సమంత పరిస్థితేంటి?
నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. జులై 7వ తేదిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ సెట్ లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ సందడి చేశారు. ఈ విషయాన్ని ఓజీ టీమ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో జూన్ 16 రిలీజ్ అయింది ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాకు.. డే వన్ నుంచి మిక్స్డ్ స్టార్ట్ అయింది. అయినా ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్తో భారీ వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం 500 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
పుష్ప ఎక్కడ? అంటూ.. మూడు నిమిషాల వీడియోతో అంచనాలన్నీ తారుమారు చేశాడు సుకుమార్. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్కు పూనకాలు తెప్పించింది. దాంతో పుష్ప2 పై అంచనాలు పీక్స్కు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. ఈ క్రమంలో పుష్పరాజ్తో సై అంటోంది అనసూయ అలియాస్ దాక్షాయని.
ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. కొంతమంది అద్భుతంగా ఉ:ది అంటే, మరి కొందరు మాత్రం ఈ మూవీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో తదుపరి ప్రభాస్ సినిమా సలార్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు బైజు పరవూర్ మృతిచెందారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఆయన మరణించినట్లు కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. బైజు పరవూర్ మృతితో కేరళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, ఓం రౌత్ల చిత్రం ఆదిపురుష్ 16 జూన్ 2023న థియేటర్లలో విడుదలైంది. విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం, నిర్మాతలు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.