కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ బాలవాటిక, 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్లకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 11:59 గంటలకు గడువు ముగుస్తుంది. ఇప్పటి వరకు అప్లై చేయని వారు చేసుకోవాలి. బాలవాటికల్లో ప్రీ-ప్రైమరీ, 6 ఏళ్లు నిండిన పిల్లలకు 1వ తరగతుల్లో అడ్మిషన్లు కేటాయిస్తారు.