భారతదేశంలో ఎక్స్ వేదికపై అశ్లీల కంటెంట్పై నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనివల్ల చాలామంది వినియోగదారులు ఆ కంటెంట్ను చూడలేకపోతున్నారు. ఇది మస్క్ నిర్ణయమా, ప్రభుత్వ నిబంధనలా అనే చర్చ మొదలైంది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. దేశ డిజిటల్ చట్టాల నేపథ్యంలో ఈ కీలక మార్పు చోటుచేసుకుంది.