దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 293 పాయింట్ల నష్టంతో 76,976 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 94 పాయింట్లు నష్టంతో 24,024 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.34 వద్ద ప్రారంభమైంది.
Tags :