దేశ అత్యున్నత ఉద్యోగమైన సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకుతో మెరిశాడు. రాజేశ్వరి సువే రెండో ర్యాంకు, ఆకాన్ష్ ధుల్ మూడో ర్యాంకు సాధించగా.. రాఘవ్ ఝన్ఝన్ వాలాకు నాలుగో ర్యాంకు వచ్చింది. తెలుగువారిలో సృజన 55వ ర్యాంకు, DSK ప్రచేత్ 193, వర్షిత్ రెడ్డికి 259, పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంకు సంపాదించాడు.