అన్ని భాషల నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులతో పాటు వివిధ విభాగాల ప్రముఖులు హాజరవడంతో సందడి వాతావరణం అలుముకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను విశేషంగా అలరించాయి. అన్ని భాషల నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులతో పాటు వివిధ విభాగాల ప్రముఖులు హాజరవడంతో సందడి వాతావరణం అలుముకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను విశేషంగా అలరించాయి.
గన్నవరం(gannavaram) టీడీపీ కార్యాలయంపై (Telugudesam) కొందరు దుండగులు చేసిన దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
పెట్టుబడుల ప్రకటన మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భిన్నంగా స్పందించారు. ‘తెలంగాణలో ఉన్న సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తుండడం.. కొత్త పెట్టుబడులు రావడం జరుగుతుంటే పక్క రాష్ట్రంలో మాత్రం ఉన్న సంస్థలు మూతపడుతున్నాయి.. కొత్త సంస్థలు రావడం లేదు’ అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ గుడ్డు చుట్టూ తిరు...
ఎమ్మెల్యే వల్లభనేని అనుచరులు, వైసీపీ వర్గీయులు రణరంగం సృష్టించారు. సోమవారం సాయంత్రం తెలుగు దేశం పార్టీ కార్యాలయం పైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇష్టారీతిన దాడులు చేయడంతో పలువురు కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ చేశారు. ఈ అంశం పైన పట్టాభిరామ్ భార్య చందన మీడియా ముందుకు వచ్చారు.
నీతి ఆయోగ్(NITI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా బీవీఆర్ సుబ్రహ్మణ్యంను కేంద్రం సోమవారం నియమించింది. ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ మూడేళ్లపాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెళ్లనున్నారు.
బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ కుమార్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డాన్స్ చేస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
మహిళల టీ20 వరల్డ్ కప్ నేడు టీమిండియా(Team India) కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా(Team India) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఫిబ్రవరి 22న అమృత్సర్లోని గురుదాస్పూర్లో 'రైల్ రోకో' నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. భారతమాల యోజన కింద హైవే నిర్మాణం కోసం సేకరించిన భూమికి సమానమైన పరిహారం చెల్లించడం, చెరకు బకాయిలు, ఢిల్లీ ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుబాలకు పరిహారం, ఉద్యోగాలు సహా పలు అంశాలపై రైతులు నిరసన చేపట్టనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారులు దూకుడు పెంచారనే చెప్పవచ్చు. దర్యాప్తును వేగవంతం చేస్తూ క్రమంగా పలువురిని అరెస్ట్ చేసి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టైన ఏపీ వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని తీహార్ జైలుకు తీసుకెళ్లారు. రాఘవకు విధించిన కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.
కర్ణాటకలో ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య లొల్లి అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. IAS అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను.. IPS అధికారిణి డీ రూప మౌద్గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు లొల్లి మొదలైంది. వీరి గొడవ ఎంటో తెలుసుకోవాలంటే కింది వార్తను చదివాల్సిందే.
30 Years Prudhvi : సినీ నటుడు తారకరత్న తుదిశ్వాస విడిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. 23 రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పై అందరూ విచారం వ్యక్తం చేశారు.
కాలేజ్ అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే మధ్యలో మహిళా ప్రొఫెసర్లు కూడా వచ్చి జాయిన్ అయితే ఎలా ఉంటుంది. క్రేజీ కాదా. అవును. ఈ వీడియోలో అదే జరిగింది. ఢిల్లీలోని జీసెస్ & మేరీ కాలేజ్ విద్యార్థినులు ఫ్లాష్ మాబ్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Viral News : పులిని వేటాడం గురించి విని ఉంటారు. కానీ... పులిని చంపి.. దానిని వండుకొని తినడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అసలు ఎవరైనా తింటారా అని ఆశ్చర్యపోకండి. నిజంగానే తిన్నారు. ప్రకాశం జిల్లా అక్కపాలెంలో ఈ సంఘటన చోటుచేసుకోగా.... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.