మునుగోడు ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అన్ని పార్టీలు తమదే గెలుపు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె ప...
గణేష్ చుతర్థి వచ్చిందంటే చాలు.. ఏ ప్లేస్ లో ఎంత పెద్ద వినాయకుని విగ్రహం పెడుతున్నారు అనే విషయంలో అందరూ ఎంత ఆసక్తి చూపిస్తారో… నిమజ్జనానికి ముందు వినాయకుని లడ్డూ ఎంత ధర వేలంలో ఎంత పలుకుతుంది అనే విషయంపై కూడా అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అందరూ బాలాపూర్ లడ్డూ పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ భారీ ధర పలుకుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. అసలు గవర్నర్ పదవే పనికి రానిదంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. తమిళి సై తాను గవర్నర్ పదవి చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆమె ఈ రోజు రాజ్ భవన్ లో మాట్లాడారు. ఆ సమయంలో ఆమె తన ఆవేదన చెప్పుకోవడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో…. సీపీఐ నారాయణ ఆమె పై […]
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై.. కొద్దిసేపటి తర్వాత ఇంగ్లీష్లో ప్రసంగాన్ని కొనసాగించారు. మొదట రాజ్ భవన్ గురించి ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, స్త్రీల సమస్యలను పరి...
మన దేశ జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అది మన బాధ్యత కూడా. మన దేశం గురించి.. దేశానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనకు చిన్నతనం నుంచే నేర్పిస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న పిల్లలు తెలిసో తెలియక మన దేశ జెండా విషయంలో తప్పు చేస్తే సరే.. చిన్న పిల్లలు అనుకోవచ్చు. కానీ… ఓ వ్యక్తి జెండా గురించి తెలిసి కూడా.. దానిని అగౌర పరిచాడు. మన త్రివర్ణ పతాకంతో ఏకంగా స్కూటీని క్లీన్ చేశాడు. ఏదో […]
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడింది. ఈ క్రమంలో… సినీ నటులను పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. సినీ నటి దివ్య వాణి బీజేపీలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో సినీ నటి దివ్యవాణి సమావేశం అయ్యారు. హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న ఈటల నివాస...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి వైఎస్ జగన్ చాలానే కష్టపడ్డారు. ఓ వైపు అక్రమాస్తుల కేసులో కోర్టుకు వెళ్లాల్సి వచ్చినా రాష్ట్రమంతా పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ప్రజల మంచి, చెడులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ పాదయాత్ర చేయడం.. జగన్ కి ఒక విధంగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరో విషయం ఏమిటంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన ప్రతి ఒక్క నేత ఆ తర్వాత… ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సెంటిమెంట్ అప్ప...
టాలీవుడ్ మంచు ఫ్యామిలీ కి అంటూ ఓ క్రేజ్ ఉంది. ఒకప్పుడు మోహన్ బాబుకి హీరోగా, డైలాగ్ కింగ్ గా చాలా మంచి పేరు ఉంది. కానీ ఆ పేరుని మంచు వారసులు కొనసాగించలేకపోయారు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా విష్ణు సినిమాలు చేస్తుంటే…మనోజ్ మాత్రం చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దీనికి కారణం తన పర్సనల్ జీవితం లో ఎదురైన చేదు అనుభవాలు అని తెలుస్తుంది. మనోజ్, ప్రణతిల వివాహం అంగరంగ […]
చంద్రబాబు, కేసీఆర్… ఈ రెండు పేర్లు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే… మరొకరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావడం గమనార్హం. వీరిద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో కలిసి కూడా పనిచేశారు. ఆ తర్వాత.. కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా వారు దూరమయ్యారు. ప్రస్తుతం అయితే… ఈ ఇద్దరు నేతలు డైరెక్ట్ గా చెప్పకున్నా.. శత్రువుల్లానే ప్రవర...
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.. దేశంలో భారత్ జో డో యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ఆయన దాదాపు 150 రోజుల పాటు జరగనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఈరోజు ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రానున్న 150 రోజుల పాటు కంటైనర్లో నిదురించనున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ‘మాస్టర్స్ట్రోక్’గా భ...
టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు ఆయన గుడ్ బై చెప్పాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. దేశానికి, తన రాష్ట్రానికి ఇన్నేండ్ల పాటు ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. తన సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి తనకు ఎల్లప్పుడూ అండగా ఉన్న బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూ...
ఇప్పటి వరకు మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే.. అవన్నీ ఇంజక్షన్ ద్వారా శరీరంలోకిక పంపించేవే. అయితే… తొలిసారి ముక్కు ద్వారా పీల్చే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. భారత దేశపు తొలి ఇంట్రా నాజల్ కోవిడ్ వాక్సిన్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించింది. కోవిడ్కు ప్రాథమిక రోగ నిరోధకతగా ఇది పనిచేస్తుంది. భారత్ బయోటెక్ దీనిని రూపొందించి...
బ్రహ్మాస్త్ర ఈవెంట్ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరగాల్సి ఉండగా.. తర్వాత రద్దు అయ్యి.. వేరే ప్లేస్ జరగాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణలు కూడా చెప్పారు. దీని సంగతి ప్రస్తుతం అందరూ మర్చిపోయారు. కానీ… ఇలా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి.. ప్లేస్ మార్చడంలో రాజకీయంగా చాలా పెద్ద కుట్రే జరిగిందనే ప్రచారం ఇప్పుడు మొదలైంది. అది కూడా ఎన్టీఆర్ కారణంగానే ఇలా జరిగిందంటూ ప్రచారం మొదలవ్వ...
బ్రిటన్ లో ఓ జంటకు చెందిన ఇంటిలో నిధి బయటపడింది. వంట గదిలో తవ్విచూస్తే ఏకంగా 264 బంగారు నాణేలు కనిపించాయి. వాటి విలువ ఇప్పటి మార్కెట్ ప్రకారం రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ నాణేలు 400 ఏళ్ల నాటివని భావిస్తున్నారు. నార్త్ యార్క్ షైర్ కు చెందిన ఈ జంట త్వరలోనే తమ ఇంట్లో దొరికిన నాణేలను విక్రయించనుంది. అందుకోసం వారు ఓ వేలం సంస్థను కూడా సంప్రదించారు. కాగా, ఆ దంపతులు […]
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ….ఇప్పటి నుంచే అన్ని పార్టీలకు అందుకు తగినట్లు సమాయాత్తమౌతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ పలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటోందంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. కాగా… ఈ విషయంపై తాజాగా చంద్రబాబు నోరు విప్పారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీ గెలిచి తీరాలని ఆ పార్టీ జాతీయాధ్య...