ఇటీవల విడుదలై సంచలనం రేపిన కార్తికేయ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో… చాలా చాకచక్యంగా విషపూరితమైన పామును పట్టుకుంటాడు. పాము తన చేతిమీదకు పాకినా కూడా అతనికి ఏమీ కాదు… ఇదిగో,. ఈ వీడియోలో మహిళ చూస్తే అదే ఫీలింగ్ కలుగుతుంది. తన ఒంటిపై విషపూరితమైన పాము పాకినా ఆమె కొంచెం కూడా చలించలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఎక్కడ జరిగింది అనే విషయంపై క్లారిటీ లే...
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా రావడంతో మంత్రి కేటీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా.. ఆయన త్వరగా కోరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే మంత్రి కేటీఆర్ కు గత సంవత్సరం క్రితం కూడా కరోనా వచ్చిన విషయం విధితమే.
తెలంగాణ రాష్ట్రంలో తమ బలం పెంచుకునేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలే చేస్తోంది. అందరూ ఒకలా ఆలోచేస్తుంటే.. బీజేపీ మాత్రం మరోలా ఆలోచించి అడుగులు వేస్తోంది. రాజకీయంగా తమకు హైక్ తెచ్చుకోవడం కోసం సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ పర్యటనకు వస్తున్న బీజేపీ అధినాయకత్వం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులతో వరుసగా భేటీలు అవుతుండటం సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. గ...
జూనియర్ ఎన్టీఆర్… ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆయన నటనకు దక్షిణాది తో పాటు.. ఉత్తరాది ప్రజలు కూడా ఫిదా అయిపోయారు. ఆయన సినిమాలపై ఫోకస్ పెట్టి… రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా.. ఆయన రాజకీయంగా హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న అమిత్ షా వచ్చి ఎన్టీఆర్ ని కలవడం రాజకీయంగా ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా̷...
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు… పరిచయం అక్కర్లేని పేరు. మన బంగారు తల్లి. మన దేశానికి బంగారం, సిల్వర్, రజత పతకాలు సాధించి.. దేశ ప్రగతిని పెంచింది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇలా దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న పీవీ సింధు ఇటీవల బుల్లితెర మీద సందడి చేసింది. తాజాగా.. అలీతో సరదాగా షోకి హాజరైన పీవీ సింధు… పలు...
భారతదేశంలో డీజిల్ విప్లవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అక్టోబర్ 12న దేశంలో 5జీ సర్వీస్ ప్రారంభం కాబోతోంది.ఈ విషయాన్ని టెలికాం మంత్రి అశ్విన్ వైష్ణవ్ ధృవీకరించారు. కస్టమర్లకు 5జీ సేవలను అందించేందుకు టెలికాం సర్వీస్ కంపెనీలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. చాలా వరకు పనులు పూర్తయ్యాయి. అక్టోబర్ 12న దేశవ్యాప్తంగా 5జీ సేవలు ప్రారంభమవుతున్నాయని.. అయితే రెండు మూడే...
అదృష్టం తలుపు కొడితే ఎలా ఉంటుందో తెలీదు కానీ.. దరిధ్రం తలుపుకొడితే మాత్రం.. ఇదిగో ఈ వ్యక్తి జీవితంలా మారుతుందేమో. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఒక వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీ పాక్స్, ఎయిడ్స్ అన్నీ కలిసి ఒకేసారి ఎటాక్ చేశాయి. ఈ దారుణ సంఘటన ఇటలీలో చోటుచేసుకోగా… అతని సంగతేంటో ఓసారి చూద్దాం… ఇటలీకి చెందిన 36ఏళ్ల వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీ పాక్స్, హెచ్ఐవీ సోకాయి. సదరు వ్యక్తి ఇటీవ...
ఇప్పటికే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి అగ్రనేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. జమ్ము కాశ్మీర్ కు చెందిన అగ్రనేత గులాం నబీ ఆజాద్ కాసేపటి క్రితమే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఎదిగిన గులాం నబీ ఆజాద్.. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు.. ప్రకటన విడుదల ...
ఆరోగ్యం సరిగా లేదని మూడేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే.. అక్కడ వైద్యులు చిన్నారి చనిపోయిందని చెప్పారు. దీంతో.. కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు చివరకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్మశాన వాటికకు కూడా తీసుకువెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక.. ఆ చిన్నారి లేచి కూర్చుంది. ఈ ఘటన స్థానికంగా అందరినీ షాకింగ్ గురి చేసింది.అయితే.. మళ్లీ గంట తర్వాత.. ఆ చిన్నారి నిజంగానే చనిపోవడం...
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతవిషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కుప్పంలో జరిగిన ఘటనతో ఆయనకు భద్రత పెంచారు. ప్రస్తుతం చంద్రబాబుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్తో భద్రత కల్పిస్తున్నారు. అయితే.. తాజాగా కుప్పంలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తన పర్యటనను వైసీపీ నాయకులు నిలువరించడం.. తన కాన్వాయ్ లక్ష్యంగా.. రాళ్ల దాడి చేయ...
అధికారంలో ఉన్న ప్రభుత్వం.. తాము చేస్తున్న ప్రతి పనిలోనూ తమ మార్క్ కనిపించేలా చేసుకుంటుంది. ప్రజలకు అందించే స్కీమ్ ల్లోనూ.. అందించే సరుకుల్లోనో.. ఇలా ఏదో ఒక రూపంలో.. తమ గుర్తు జనాల్లోకి మరింత వెళ్లేలా జాగ్రత్తలుు తీసుకుంటుంది. ఇదే ఫార్ములా అందరూ పాటిస్తారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మాత్రం ఈ విషయంలో మరీ అతి చేస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఇది స్వయంగా ప్రభుత్వ పని అని చ...
సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకోవటం, అన్నా క్యాంటీన్ పై దాడి చేయటంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఓ వైపు టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. టీడీపీ ఫ్లెక్సీలను చించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. ఈ సంద...
ముస్లింలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలుు చేశారంటూ… ఓ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ లేఖలు రావడం గమనార్హం. ఏకంగా నాలుక కోసేస్తామంటూ ఈ లేఖ రాయడం గమనార్హం. కర్నాటకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వేడి ఇంకా చల్లరలేదు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో టిప్పు సుల్తాన్, వీడీ సావర్కర్ల ఫొటోలు ఉండడం.. తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ క్రమం...
ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి పాము కాట్లు.. వారిలో ఐదుగురి మృత్యువాత.. ఇలా చనిపోయిన వారంతా పురుషులే.. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా తొగరిఘట్ట గ్రామంలో ధర్మణ్ణ కుటుంబంలో ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాము కాటుకు గురవుతున్నారు. గడిచిన 20–25 ఏళ్లలో పాముల కాటుతో ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబంలో ఆయనతో పాటు హనుమంతప్ప, వెంకటేశ్, శ్రీనివాస్, ఇటీవల గోవిందర...
తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట కలిగింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆమెకు సిటీ సివిల్ కోర్టు ఊరట నిచ్చింది. లిక్కర్ స్కామ్లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్టకు భంగం కలిగిం...