Breaking News : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కలకలం రేగింది. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
నేర చరిత్ర ఉన్నవారితో పాటు అనుమానితులను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ లో ఎన్ఐఏ 5 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో కూడా ఇదే రీతిన దాడులు చేపట్టింది. నాడు లభించిన ఆధారాల ఆధారంగా తాజా దాడులు జరిగాయి.
Breaking News : టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. ఇటీవల టర్కీ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి 40వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ఆస్తి నష్టం కలిగింది.
Rajamouli - Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రూమార్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారు (Sportsmen)లకు పెద్ద పీట వేస్తోంది. ఇటీవల భారత షూటర్ ఇషాసింగ్ (Esha Singh) కు కూడా స్థలం పత్రాలను ఇచ్చారు. గతంలోనూ సానియా మీర్జా, పీవీ సింధు తదితరులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నగదు బహుమతితో పాటు ఉద్యోగాలను ప్రకటించింది. ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది.
Ram Charan : ఈసారి ఆస్కార్ నామినేషన్లో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట.. గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ సైతం దక్కించుకుంది.
Malladi Vishnu : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి పిచ్చి పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ ని వీడుతూ సోము పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ కామెంట్స్ దెబ్బకు సోము కి పిచ్చి పట్టిందని... ఏం మాట్లాడున్నాడో కూడా తెలియడం లేదంటూ ఆయన విమర్శించడం గమనార్హం.
YS Bharathi : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి... ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా..? వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే... అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.
ఒక్క తెలుగు సినిమానే కాదు తమిళ్, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా కృష్ణారావు పని చేశారు. తెలుగులో దిగ్గజ దర్శకులు దాసరి నారాయణ రావు, కె. విశ్వనాథ్, కె.రాఘవేంద్ర రావు, బాపు, జంధ్యాల వంటి వారి సినిమాలకు కృష్ణారావు ఎడిటర్ గా పని చేశారు.
నితీశ్ పై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు గౌరవం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నితీశ్ పై బాహాటంగా విమర్శలు చేశారు. ఒంటరిగా మారడంతో జేడీ(యూ)ను వదిలేసి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఉపేంద్రకు ఎవరికీ ఇవ్వనంత గౌరవం ఇచ్చామని పేర్కొన్నారు. వివాదం ముదరడంతో జేడీయూలో ఉపేంద్ర ఒంటరిగా మారారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీని వీడి కొత్త పార్టీని స్థాపించారు.
టర్కీలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పైన 6.4 గా నమోదు అయ్యింది. పక్షం రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం కారణంగా వేలాది మంది మృతి చెందారు. లక్షల సంఖ్యలో నిరాశ్రులయ్యారు. ఇప్పటికే సహాయక చర్యలు పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో మరోమారు భూకంపం ఆందోళన కలిగించింది.
అతడి స్నేహితుడు ఉండడంతో కొద్దిలో బాలీవుడ్ స్టార్ సింగర్ సోను నిగమ్ క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన బాలీవుడ్ లో కలకలం రేపింది. అయితే దాడికి పాల్పడింది ఓ ఎమ్మెల్యే కుమారుడు అని తెలుస్తోంది. ఆ ఈవెంట్ లో ఎమ్మెల్యే కుమారుడు రెచ్చిపోయాడు. దీనిపై సోనూ నిగమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ బ్లూమ్ బర్గ్ రియల్ టైమ్ బిలియనీర్; జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. సోమవారం నాటికి అతని నికర సంపద 49.1 బిలియన్ డాలర్లు గా ఉంది.
గతేడాది విద్యుత్ సంక్షోభం నుంచి పాఠం నేర్చుకోకపోవడం.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది కూడా విద్యుత్ కష్టాలు తప్పేట్టు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రకటన రావడం అంటే దేశంలో విద్యుత్ సంక్షోభం ఉన్నట్టే. అనధికారికంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. గతేడాదిని చూసి నివారణ చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఉంటే ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి కొంత మెరుగయ్యేది.