కీలక మ్యాచులో టీమిండియా బంగ్లాదేశ్(bangladesh) జట్టుపై ఘన విజయం(india won) సాధించింది. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా 185 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. కానీ వర్షం కారణంగా బంగ్లా టార్గెట్ను 16 ఓవర్లకు 151 పరుగులు టార్గెన్ ను అంపైర్లు నిర్దేశించారు. దీంతో ఛేదనలో బంగ్లా ఆటగాళ్లను భారత బౌలర్లు తీవ్రంగా కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో అర్షదీప్, హార్దిక్ ...
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(Challa Bhageerath Reddy) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కన్నుమూయడం గమనార్హం. భగీరథ రెడ్డి… గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆదివారం ఆయనకు దగ్గు తీవ్రతరం అయ్యింది. దీంతో… వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు....
మూడు రాజధానులపై(Three capitals) తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Jagan) మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాము అన్నీ ఆలోచించిన తర్వాత… విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని ఆయన చెప్పడం గమనార్హం. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో కీలక విషయాలను తెలియజేశారు. సీఎం ఎక్కడి నుంచి అయినా పాలన చేయవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తే అక్కడే సహచర మంత్రు...
అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ కి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మార్కెట్లో దాదాపు 1000 దుకాణాలు ఉండగా…. అందులో 700 దుకాణాలు అగ్నికి ఆహుతైపోవడం గమనార్హం. ముందుగా… రెండు దుకాణాలకు అగ్ని అంటుకుందని.. వాటి నుంచి ఇతర దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. దాదాపు షాపులన్నీ వెదురు తో చేసినవి కావ...
ప్రజెంట్ ఉన్న స్టార్ డైరెక్టర్స్లలో పూరి జగన్నాథ్(puri jagannadh) స్టైలే వేరు. హిట్, ఫట్టుతో సంబంధం లేకుండా సినిమాలు చేయడం తప్పా.. పూరికి మరోటి చాతకాదు. నష్టాలొచ్చినా భరిస్తాడు, కష్టాలొచ్చినా నవ్వుతునే ఉంటాడు.. హిట్ అయినా ఆటిట్యూడ్ చూపించడు.. అలాంటి పూరి ఇప్పుడు ఊహించని విధంగా ఫైర్ అయ్యాడు. పూరి మ్యూజింగ్స్ ద్వారా తన మనసులో మాటలను కుండ బద్దలు కొట్టేలా చెప్పే పూరి.. ఈ సారి అంతకు మించి అనేలా రియ...
భారత సంతతికి చెందిన రిషి సునక్(rishi sunak) బ్రిటన్ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలో యూకే పీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. నిజానికి ఆదివారం రాత్రి ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని ఊహించినా బోరిస్ జాన్సన్ సహా పెన్నీ మోర్డాంట్ కూడా రేసు నుంచి తప్పుకున్నారు. ఇక పెన్నీ మోర్డాంట్ ఇప్పటివరకు కేవలం 26 మంది ఎంపీలు మాత్రమే మద్దతుగా ఉన్నారు. ఎన్నికల్లో లిజ్ ట్రస్ చేతిలో పరాజయం పా...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(puri jagannadh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్ అయినా, ఫట్ అయినా.. సినిమా తీయడమే పూరి పని. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎగసిపడే కెరటంలాంటి వాడు పూరి. అందుకే హిట్ అయితే పొంగిపోవడం.. ఫ్లాప్ అయితే కృంగిపోవడం పూరికి చాతకాదు. కానీ లైగర్ సినిమా మాత్రం పూరిని కాస్త గట్టిగానే దెబ్బేసింది. అందుకే సాలిడ్గా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అయితే లైగర...
మధ్య్రప్రదేశ్(madhya pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్లోని రేవా ప్రాంతంలో బస్సు, ట్రక్కు ఢీ కొని ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి వేడుకలను నిర్వహించుకునేందుకు నగరాల నుంచి స్వగ్రామాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జ...
గతంలో టీఆర్ఎస్(trs) ని వీడి.. బీజేపీ(BJP)లో చేరిన కొందరు నేతలు… ఇప్పుడు మళ్ల సొంత గూటికి చేరుతున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న దాసోజు శ్రవణ్(dasoju sravan) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గులాబీ అధినేత కేసీఆర్ను కలిశారు. టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తిని తెలియజేశారు. శ్రవణ్ చేరికకు అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికాసేపట్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. మన్నెగూడలోని బీఎంఆర్ సార్ధా పం...
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తమ పార్టీని,నేతలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమ పార్టీలోని నేతలు ఎవరూ చేజారకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీ నారాయణను చేజారనివ్వకుండా పార్టీ అధిష్టానం బుజ్జగింపు చర్యలు చేపడుతోంది. బీజేపీ అంతర్గత వ్యవహారాలపై ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ(Kanna lakshmi narayana) ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ఎదుట అస...
బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్(Liz Truss) గురువారం రాజీనామా చేశారు. స్వంత కన్జర్వేటివ్ పార్టీలో పలువురి నేతల తిరుగుబాటు సహా పన్ను తగ్గింపు బడ్జెట్, పలు కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న బ్రిటన్ ప్రజలకు ట్రస్ ప్రజలకు క్షమాపణ చెప్పడం విశేషం. మరోవైపు ఆమె నిర్ణయాల కారణంగా ఇప్పటికే ఇద్దరు మత్రులు రాజీనామా చేశారు. ఇది కూడా చూడండి: ట్రోలింగ్ బ్యాచ్(trolling batch)ను పట్టుకున్న...
నిన్న మొన్నటి వరకు ‘గాడ్ ఫాదర్’ జపం చేసిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య కోసం వెయిటింగ్ అంటున్నారు. పైగా మెగా 154(mega 154) చిత్ర యూనిట్.. పూనకాలు లోడింగ్ అంటూ అంచనాలను మరింతగా పెంచెస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. మరోసారి తనదైన మాస్ మేనియాతో దుమ్ముదులిపేందుకు రెడీ అవుతున్నా...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే(mallikarjun karge) విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అక్టోబర్ 17న జరిగిన ఎన్నికల్లో మొత్తం 9500 ఓట్లు పోలయ్యాయి. వాటిలో మల్లికార్జున్ ఖర్గేకు 7897 ఓట్లు రాగా… ఇక ప్రత్యర్థి నేత శశి థరూర్(shashi tharoor) 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు తిరస్కరణకు గురికాగా…ఖర్గే దాదాపు 8 రెట్లు ఎక్కువ ఓట్లతో గెలుపొందారు. ఈ మేరకు కాంగ్రె...
ఉత్తరాఖండ్ కేదార్నాథ్(kedarnath) సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫాటా నుంచి కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఘటనలో ఆరుగురు మృతి చెందగా…వారిలో ఇద్దరు పైలెట్లు, నలుగురు యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: అన్ స్టాపబుల్ 2 (Unstoppable 2)లో ప...
TRS ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది. జూబ్లీహిల్స్ లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం సహా హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాలోని 28 ప్రాంతాల్లోని 28 స్థిరాస్తులను ఈడి అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో నామా నాగేశ్వర్ రావు రుణాలు తీసుకుని మళ్లీంచారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు...