• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

వనపర్తి జిల్లా వాగులో ముగ్గురు గల్లంతు

తెలంగాణ వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మదనాపురం లోలెవల్ వంతెనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వాగు ప్రవాహం ఆకస్మాత్తుగా పెరగడంతో ముగ్గురు వ్యక్తులు నీటిలో కోట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి: జగదీశ్​రెడ్డి

October 8, 2022 / 06:35 PM IST

చిరంజీవిని కలిసిన గంటా శ్రీనివాసరావు… మ్యాటరేంటి..?

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా  మారుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మెగా స్టార్ చిరంజీని కలిశారు. వీరిద్దరూ కలవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే… కేవలం గాడ్ ఫాదర్ సినిమా గురించి మాత్రమే  చర్చ జరిగినట్లు వారు చెబుతున్నప్పటికీ… రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవన్‌పై చిరంజీవి తాజా రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరువురి నాయకుల భేటీపై పలు ఊహాగానాలు మొద...

October 8, 2022 / 04:22 PM IST

ప్రేమించలేదని యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

రోజురోజుకు యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి తన ప్రేమను ఒప్పుకోలేదని..ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కూరాడకు చెందిన యువతిని స్థానికంగా ఉండే సూర్యానారయణ లవ్ చేస్తున్నానని వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో…కోపం పెంచుకున్న యువకుడు మార్గమధ్యలో ఆమె గొంతు...

October 8, 2022 / 02:34 PM IST

డైలామాలో ఎన్టీఆర్ 30.. కానీ అప్పుడే లైన్లోకి కొరటాల నెక్ట్స్!?

ఆచార్య దెబ్బకు ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్‌ను.. ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు కొరటాల శివ. కానీ అప్పుడే నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయిపోయిందనే ప్రచారం జరుగుతునే ఉంది. కానీ ఎన్టీఆర్ 30 అప్టేట్ మాత్రం రావడం లేదు. జూన్‌ నుంచి వెనక్కి వెళ్తున్న ఈ సినిమా.. అక్టోబర్‌ను కూడా దాటేసింది. వాస్తవానికి ఈ దసరాకు షూటింగ్ అప్డేట్ ఇస్తారని భావించారు నందమూరి అభిమానులు. కానీ దసరా పోయింది.. దీపావళి వస్తోంది.. అయి...

October 7, 2022 / 07:07 PM IST

జాతీయ పార్టీ ప్రకటన… టీఆర్ఎస్ కాదు.. ఇక నుంచి బీఆర్ఎస్…!

అందరూ అనుకున్నట్లుగానే… కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మరో అడుగు ముందుకు వేశారు. టీఆర్ఎస్ ( తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని బీఆర్ఎస్( భారత్ రాష్ట్ర సమితి) గా మార్చారు. కాగా… పార్టీ ని జాతీయ పార్టీగా మారుస్తూ.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి 283 మంది సభ్యులు ఆమోద ముద్ర వేయడం గమనార్హం. దేశ రాజకీయాల్లో ఎందుకు వెళ్లాలి అనే విషయంపై ఈ సందర్భంగా పార్టీ సభ్యులకు కేసీఆర్ వివరించారు. టీఆర్ఎ...

October 6, 2022 / 04:09 PM IST

ఫిక్స్.. ప్రభాస్ చేతుల మీదుగా రావణ దహనం..!

ఆదిపురుష్‌ టీజర్‌లో రావణాసురిడికి రామబాణాన్ని ఎక్కుపెట్టిన ప్రభాస్.. రియల్ లైఫ్‌లోను రావణ దహనం చేయబోతున్నాడు. ఈ సారి దసరాకు ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగే రావణ దహనం.. ప్రభాస్ చేతుల మీదుగా జరగనుందని చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. అయితే ప్రభాస్ పెద నాన్న కృష్ణంరాజు మరణంతో..  ప్రభాస్‌ ఈ కార్యక్రమానికి వస్తాడా రాడా అనేది సందేహంగా మారింది. కానీ అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంచ్ చేసిన సమయంలో దర్శకుడు...

October 4, 2022 / 03:24 PM IST

స్నానం కోసం వెళ్లి ముగ్గురు మృతి

ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం కోసం వెళ్లిన యువకుల్లో నీట మునిగి ముగ్గురు మృతి చెందగా..మరో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని గజ ఇతగాళ్లు రక్షించగా..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ యువకులందరూ విజయవాడకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ కూడా చూడండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు ప...

October 4, 2022 / 03:20 PM IST

పెళ్లితో సంబంధం లేదు… ఎవరైనా అబార్షన్ చేయించుకోవచ్చు.. సుప్రీం..!

ప్రేమ, పెళ్లి, శృంగారం, అబార్షన్ విషయాలపై తాజాగా సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. మహిళలు పెళ్లికి ముందు కూడా శృంగారంలో పాల్గొనవచ్చని… అవసరమైతే అబార్షన్ కూడా చేయించుకోవచ్చని కోర్టు పేర్కొనడం గమనార్హం. వైవాహిక అత్యాచారాలపై కూడా సంచలన తీర్పు వెలువరించింది. అవివాహిత స్త్రీలు అబార్షన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. భార్యతో బలవంతపు సెక్స్ రేప్ కిందికే వస్తుందని స్పష్టం చేసింది. అది వైవాహ...

September 29, 2022 / 05:46 PM IST

రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తా: విజయసాయి రెడ్డి..!

విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విశాఖ రైల్వే జోన్ విషయంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రైల్వే జోన్ రావటం లేదనే వార్తలు అవాస్తవమని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీ అని గుర్తుచేశారు. అప్పటి ప్రధానమంత్రి కూడా రాజ్యసభలో ఈ అంశాన్ని స్పష్టం చేశారని గుర్తుచేశారు....

September 28, 2022 / 07:33 PM IST

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించేది ఆరోజే…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి మరీ ఆయన జాతీయ రాజకీయాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. అయితే.. తాజాగా ఆయన తన జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం కరారు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు… ఆయన జాతీయ రాజకీయాల్లో బిజీ అయితే… తర్వాత టీఆర్ఎస్ పార్టీ ని ఎవరు చూసుకుంటారు అనే అనుమానం కూడా ఉండేది.  ఈ మొత్తం వ్యవహారం పై...

September 28, 2022 / 07:31 PM IST

వైసీపీ నేత ఇంటికి నారా లోకేష్…!

టీడీపీ నేత నారా లోకేష్ రాజకీయాల్లో  ఈ మధ్య చాలా యాక్టివ్ అయ్యారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే… ఈ రోజు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లోకేష్ ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఓ వైసీపీ నేత ఇంటికి వెళ్లారు. మంగళగిరి నియోజకవర్గం వైసీపీ నేత, దుగ్గిరాల మాజీ ఎంపీపీ, మాజీ...

September 28, 2022 / 07:28 PM IST

ఎమోషనల్ మూమెంట్.. Stay strong anna

వరుస విషాదకర సంఘటనలు తెలుగు సినీ ఇండస్ట్రీని కలిచి వేస్తోంది. ఇటీవలే ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు కాలం చేసిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ‘ఇందిరా దేవి’ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణవార్త విన్న సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు దిగ్భ్రాంతి ...

September 28, 2022 / 02:11 PM IST

వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన జగ్గారెడ్డి…!

వైఎస్ ఫ్యామిలీని సగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా జగ్గారెడ్డి, షర్మిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిపై ఇటీవల షర్మిల విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ కి కోవర్టులా జగ్గారెడ్డి పని చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. కాగా… ఈ మాటలు తనను విపరీతంగా బాధించాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. షర్మిల ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి...

September 27, 2022 / 06:51 PM IST

హైదరాబాద్ లో మ్యాచ్… అభిమానులకు మెట్రో బంపర్ ఆఫర్..!

టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో పోటీపడుతోంది. ఇప్పటికే ఒక మ్యాచ్ ఆసిస్ గెలవగా… రెండో మ్యాచ్ … భారత్ గెలిచింది. ముచ్చటగా మూడో మ్యాచ్… హైదరాబాద్ లో జరగనుంది. ఈ టికెట్ల కోసం.. ఇటీవల జనాలు కొట్టుకున్నారు. తొక్కిసలాట కూడా జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే… రేపు ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తున్నారు. ఈ నేపధ్యంలో క్రికెట్ అభిమానులకు మెట్రో సంస్థ బంపర...

September 27, 2022 / 05:51 PM IST

టీ20 వరల్డ్ కప్… టీమిండియా న్యూ జెర్సీ..!

ఆస్ట్రేలియా లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ కోసం తలపడనుంది. కాగా…. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా నూతన జెర్సీలో దర్శనమివ్వనుంది. తాజాగా… ఈ న్యూ జెర్సీ ని  బీసీసీఐ నేడు ఆవిష్కరించడం గమనార్హం. ఈ జెర్సీతో సహా ఆటగాళ్ల కోసం ఎంపీఎల్ స్పోర్ట్ సంస్థ రూపొందించిన కిట్ ను ప్రదర్శించింది. ఈ అధికారిక జెర్సీ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ కొత్త జెర్సీ లేత నీలం రంగులో ఉంది. కొంతవరకు ఇటీవల ఆసి...

September 19, 2022 / 07:37 PM IST