ఓ చికెన్(Chicken) షాపు(shop) నిర్వహకులు తమ ప్రాంత వాసులకు క్రేజీ ఆఫర్(offer)ను ప్రకటించారు. అరకిలో చికెన్ ఐదుపైసల(five paise coin) నాణానికే ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతో అక్కడి స్థానికులతోపాటు చుట్టుపక్కల జనాలు సైతం పాత ఐదుపైసల నాణాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అవి దొరికిన వెంటనే ఆఫర్ ప్రకటించిన చికెన్ షాపుకు వెళ్లి చికెన్ తెచ్చుకున్నారు. ఈ సంఘటన ఏపీ(ap)లోని నెల్లూరు జిల్లా(nellore district)...
ఆస్కార్ పురస్కారం సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్. ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకోవడంపై భారతదేశం ఉప్పొంగుతోంది. తెలుగు సినిమా గర్విస్తోంది. అవార్డు అందుకున్న ఆనందంలో ఆ చిత్ర బృందం ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. కాగా భారతదేశానికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో కూడా ఆస్కార్ దక్కింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(mlc elections) స్థానాలకు గాను పోలింగ్(polling) జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఓ కబేలా బేరగాడి దౌర్జన్యానికి అభం శుభం తెలియని మూగ జీవి మృత్యువాత చెందింది. ఓ రైతు తన ఆర్థిక అవసరాల నిమిత్తం ఓ పశువుల సంతకు వెళితే.. అక్కడి వ్యాపారులు కుమ్మకై ఓ దూడ విషయంలో కర్కషంగా ప్రవర్తించి దాని మృతికి కారకులయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని కోదాడ(kodad)లో చోటుచేసుకుంది.
RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల అనేక మంది భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా ఎఆర్ రహమాన్, బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సహా పలువురు ప్రముఖులు RRR టీమ్ని అభినందించారు.
ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, షేర్ చాట్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో నాటునాటు పాట ట్రెండింగ్ లో కొనసాగుతున్నది. #NaatuNaatu , #RRRMovie #Teulugu ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న నాటునాటు పాట ప్రతిష్టాత్మక అవార్డు (Award) సొంతం చేసుకోవడంతో ఇక భారతీయుల ఆస్కార్ దాహాన్ని తీర్చేసింది.
95వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో 'RRR'లోని 'నాటు నాటు' ఉత్తమ ఒరిజినల్ సాంగ్(Best Original Song Award) అవార్డును గెలుచుకుంది. దీంతో దక్షణాది నుంచి అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. MM కీరవాణి ఈ పాటకు మ్యూజిక్ అందించగా.. చంద్రబోస్ సాహిత్యం, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు అందించారు.
రిజిస్టర్ (Register)లో సంతకం చేసి లోపలికి వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆయన లోపల ఎక్కడా కనిపించకపోవడంతో డిపో అంతా ఉద్యోగులు గాలించారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు.
కార్తికి గోన్సాల్వేస్(Kartiki Gonsalves) దర్శకత్వం వహించిన...గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers) 95వ అకాడమీ అవార్డ్స్(Oscars Awards 2023)లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఈ కేటగిరీలోని ఇతర నాలుగు నామినీలు చిత్రాలను వెనక్కి నెట్టి భారతీయ చిత్రం అవార్డును దక్కించుకుంది.
TSPSC నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్(TSPSC Paper Leak) వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లీక్ విషయంలో ఇద్దరికి వాటా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ పేపర్ కోసం రూ.14 లక్షలకు డీల్ కుదుర్చుకుని మరికొంత మందికి ఈ పేపర్ అమ్మినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో 13 మందిని పోలీసులు(police) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, యూనివర్సిటీ అధ్యాపకులతో పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇక వాలంటీర్లు అయితే వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పార్టీ కోసం పని చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లకు తాయిళాలు పంచుతూ కూర్చుంది. ఇదంతా బహిరంగంగా చేస్తుంటే పోలీసులు, ఎన్నికల సంఘం చూస్తూ ఉండిపోయింది.
ఈమధ్య కాలంలో చాలా మంది గుండెపోటు(Heart Attacks)కు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. తాజాగా చోటుచేసుకుంటున్న గుండెపోటు హఠాన్మరణ ఘటనలపై డబ్ల్యూహెచ్ఓ(WHO) ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలు గుండెపోటు(Heart Attacks) రావడానికి గల కారణాన్ని వివరించింది. ఉప్పు(Salt)ను అధికంగా వ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran kumar reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ(BJP) కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్(Congress) పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరేందుకు కిరణ్ సిద్ధమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీతో పాటు తెలంగాణలోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ(BJP)లో చేరబోతున్న కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ...
ఇండియన్ రైల్వే(Indian Railway) కొత్త రూల్(Rule)ను తీసుకొచ్చింది. రైళ్లలో ప్రయాణించే వారికి కొత్త లగేజీ రూల్స్(Luggage Rules)ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ ఉండే నిబంధన ప్రకారంగా రైల్వే ప్రయాణికులు తమతో ఎంత లగేజీనైనా తీసుకెళ్లవచ్చు. కానీ ఇకపై అలా తీసుకెళ్లడానికి వీల్లేదు. ఈ కొత్త విధానాన్ని రైల్వే ప్రకటించింది. అనుమతికి మించి లగేజీ(Luggage)ని తీసుకెళ్లే ప్రయాణికులకు రైల్వే భారీ జరిమానాను విధించన...
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సతీమణి శోభ(Shobha) ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శోభను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్ సతీమణి శోభ(Shobha)కు వైద్య చికిత్స అందిస్తున్నారు. వైద్యపరంగా ఆమెకు చేయాల్సిన పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్(CM KCR), ఆయన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), కుటుంబీకులు ఏఐజీ ఆస్పత...