ఇప్పుడు జరుగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకల్లో ఆర్ఆర్ఆర్ కు ఓ అవార్డు రాబోతున్నది. నాటు నాటు పాట (Natu Natu Song)కు ఆస్కార్ అవార్డు దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికోసం చిత్రబృందం అమెరికా (USA)కు పయనమవుతోంది. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి తదితరులు అమెరికాకు వెళ్లారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సోమవారం హైదరాబాద్ నుంచి అమెరికాకు పయనమయ్యాడు.
KYC, పాన్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని చెప్పి, ఓ ప్రయివేటు బ్యాంక్ కస్టమర్లకు సందేశాలు పంపించి వారి అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో మాయం చేసిన మరో సంఘటన వెలుగు చూసింది. ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారిలో ప్రముఖ టీవీ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. కేవలం ఆమె ఖాతా నుండి 57,600 కోట్ల రూపాయలు కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు సదరు ప్రయివేటు బ్యాంక్ కు చెందిన చాలామందికి ఈ సందేశాలు పంపించారు. ఈ ఫ్రాడ్ విషయం తెల...
Speaker : తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ కోలగట్ల వీరభద్ర స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. తొందరలోనే ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెట్స్ తీవ్ర దుమారం రేపాయి.
Amitabh Bachchan injured:ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. హైదరాబాద్లో జరిగిన షూటింగ్లో ప్రమాదం జరిగిందని.. కుడి పక్కటెముక చీలిందని ఆయనే తెలిపారు. ప్రస్తుతం తాను ముంబైలో గల తన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గతంలో కూడా ఇలాంటి లేఖలు తెగ వైరలయ్యాయి. కొందరు ఈ లేఖలు చూసి నవ్వుతున్నారు. కానీ ఇది చాలా తీవ్రమైన సమస్య. మన కోసం వారి జీవితాలను త్యాగం చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. వీటిని చూసి ఎగతాళి చేయడం.. నవ్వుకోవడం సరికాదు. ప్రభుత్వ ఉద్యోగం.. పోలీసే కదా అని తీసి పారేయకండి. వారిని గౌరవించండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
తెలంగాణ (telangana) ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ( congress party) ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Maharashtra Chief Minister Eknath Shinde) వర్గాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అసలైన శివసేనగా (Shiv Sena) గుర్తించి, విల్లు, బాణం గుర్తులను ఆయన వర్గానికి కేటాయించింది
ఆవులు (Cow) దాడి చేయడం బహుశా ఏనాడూ చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ బెదిరి తన్నడం వరకు మాత్రమే చూసి ఉంటాం. కానీ ఏకంగా దాడి చేసి ప్రాణం తీసినంత ఘటనలు ఎక్కడా జరిగి ఉండవు. తొలిసారి ఆవుల దాడిలో ఓ వృద్ధురాలు (Old Women) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
కోమటిరెడ్డి ఆడియోలు గతంలో కూడా పలు బయటకు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేసి షోకాజ్ నోటీసుకు దారి తీసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు అంచుల దాక చేరడానికి కారణం వెంకట్ రెడ్డి కారణమని అందరికీ తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (delhi liquor scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పైన (former Delhi deputy CM Manish Sisodia's arrest by CBI, Delhi CM and AAP national convener) భారత రాష్ట్ర సమితి సహా ఎనిమిది పార్టీలు భారత ప్రధాని (prime minister of India) నరేంద్ర మోడీకి (Narendra Modi) లేఖ రాశాయి.
బోయినపల్లి వినోద్ కుమార్ (B Vinod Kumar)లాంటి నాయకుడిని గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. కరీంనగర్ (Karimnagar)లో అత్యధిక నిధులు తీసుకువచ్చి వినోద్ కుమార్ అభివృద్ధి చేశారు. వినోద్ కుమార్ గొప్ప నాయకుడు. అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తే ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉండి సేవ చేస్తారు’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోడ్ డెవలప్ మెంట్ కోసం కేవలం ఇప్పటం మాత్రమే కనిపిస్తోందని, ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
సినిమా అందంగా తెరకెక్కించాలనే ఉద్దేశంతో మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ వంటి పెద్ద పెద్ద సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా ప్రవీణ్ సేవలు అందించాడు. అనంతరం ప్రధాన కెమెరామెన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.
చాలా మంది మహిళలకు కేంద్రం అందిస్తున్న పథకాలు(Schemes For Women) తెలియడం లేదు. దాని వళ్ల వారు చాలా నష్టపోతున్నారు. మహిళ సంక్షేమం కోసం, మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్కీమ్స్(Womens schemes) ను ప్రారంభించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్గొండ బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)..మంత్రి కేటీఆర్(ktr), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు సవాల్(sawal) విసిరారు. తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని ఆరోపించిన వీరు దమ్ముంటే నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల(tirumala) దేవుడి(god) మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి అన్నారు. తనను ఓడించేందుకే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.