దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో వాతావరణం(weather) ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ముంబయి, పూణే, అహ్మద్నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది.
ఓ స్కూల్లో చిన్నారులు సామి.. సామి.. పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మూడు రోజుల క్రితం దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, 2వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది చూశారు.
గోదావరి పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం బెదురులంక 2012(Bedurulanka 2012) నుంచి వెన్నెల్లో ఆడపిల్ల లిరికల్(Vennello Aadapilla song) వీడియో సాంగ్ విడుదలైంది. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, RX 100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.
వేతనంతో కూడిన ఇన్నేసి సెలవులను ఏ ప్రభుత్వం ఇస్తోంది? డీఏ కోసం రూ.1.79 లక్షల కోట్లు ఖర్చు చేశాం. 40 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాం. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో పోలుస్తున్నారు. మేం ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. కానీ గ్యాస్ ధర చూడండి ఎంత ఉందో? ఎన్నికల తర్వాత రోజే ధరలు పెరుగుతాయి
ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్(ATS) అధికారుల సంయుక్త ఆపరేషన్లో పెద్ద ఎత్తున డ్రగ్స్(drugs) పట్టుబడింది. అరేబియా సముద్రంలోని భారత జలాల్లో రూ.425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఐదుగురు సిబ్బందితోపాటు ఇరాన్ బోటును కూడా అదుపులోకి తీసుకున్నారు.
అమ్మాయిల పైన దాడులు ఆగడం లేదు (Crime Against Women). సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మైనర్ బాలికను గన్ తో కాల్చిన (gun culture india) దారుణ సంఘటన చోటు చేసుకున్నది. ఈ సంఘటన దేశ రాజధానిలోని నంద నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది.
పూనమ్ వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున హైదరాబాద్ ప్రాంతంలో ఒక చోట పోటీ చసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బీజేపీతో చర్చలు కొనసాగుతున్నాయని టాక్.
ఏపీ(AP)లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను అన్ని ప్రైవేటు స్కూళ్ల(private schools)లో 25 శాతం(25 percentage) సీట్లు పేదలకు కల్పించనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించినట్లు వెల్లడించింది. అందుకోసం మార్చి 18 నుంచి అప్లై చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.
ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఫోటోలు అందరి మన్ననలు చూరగొంటాయి. అయితే తాజాగా చేసిన ఓ మోటివేషనల్ వీడియో పైన మాత్రం కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
ఎంపీతో తేల్చుకుందామంటూ సవాల్ విసిరాడు. నా అడ్డాలో మీ పెత్తనమేంది అంటూ ఫోన్ (Phone Call)లో బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ సీనియర్ నాయకుడు ‘నీ బెదిరింపులకు నేను భయపడను’ అంటూ బాలరాజుకు బదులిచ్చాడు. వీరి మధ్య సాగిన సంభాషణ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది.
Vellampally Srinivas : విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతమైందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో ఎంతో ఘనంగా జరిగిందన్నారు. ఈ సమ్మిట్ తో ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మహిళలకు కానుకలు అందిస్తున్నది. ఇప్పటికే మార్చి 8వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. అదే రోజు దాదాపు రూ.750 కోట్ల రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించనుంది. ఇక మహిళలను సత్కరించాలని (Fecilitation) ప్రభుత్వం నిర్ణయించింది.
స్పూఫింగ్(spoofing) ద్వారా పలువురు దుండగులు మనకు తెలియకుండానే డేటా(data)ను సేకరించడం లేదా మన ఫోన్(phone) లేదా కంప్యూటర్లను(computers) రి ఆధీనంలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో స్పూఫింగ్ అనేది భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా మారిపోయింది. ఈ క్రమంలో పలు రకాల దాడుల(cyber attacks) గురించి తెలుసుకోవడం, అందుకు తగిన నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
ఆరెస్సెస్ సంస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో ఇటీవల దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యువత పెడద్రోవన పడుతోంది. వీటి నుండి విముక్తి కలిగించి, విలువలు నింపేందుకు గర్భ్ సంస్కార్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆరెస్సెస్ కు (RSS) చెందిన రాష్ట్రీయ సేవికా సమితి (Rashtra Sevika Samiti) అనుబంధ సంస్థ సంవర్దినీ న్యాస్ (Samvardhinee Nyas). అంటే గర్భంలో ఉండగానే శిశువులకు సంస్కార...